Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నాగిరెడ్డి పల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము 10/10/2025 జండా మహోత్సవం చమ్మర్థి జగన్మోహన్ రాజు ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నందలూరు మండల అధ్యక్షుడు జె. సుబ్బయ్య పసుపులేటి ప్రవీణ్, జండమాను వీధి ముస్లీమ్ సోదరుల, మాబుసుభాహని కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మాజీ వక్స్ బోర్డ్ కార్యదర్శి అమీర్, మౌలా అమీర్,,అనవర్,మొహమ్మద్,అల్తూ,షఫీ,ఫయస్,అబ్దుల్,సమీర్,మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు