Listen to this article

మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం

బిచ్కుంద నవంబర్ 7 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం గ్రామ ప్రజలతో మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన అలబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పారు . వారితో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకుడు నౌషా నాయక్, ఉత్తం నాయక్ ,ప్రజలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు