జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా 10-11-25
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్ర చెరువు కట్టపై వెలసిన శివాలయంలో ఈరోజు కార్తీక 3వ సోమవారం సందర్భంగా భక్తులు శివునికి పూజలు నిర్వహించారు ఈ కార్య క్రమంలో ఆలయ ధర్మకర్త నాగేంద్ర గుడి పూజారి గిరి స్వామి మాట్లాడుతూ ఇక్కడ 101 శివలింగాలు ఉన్నాయి ఈ గుడి చుట్టూ ఆంజనేయ స్వామి గుడి,సాయిబాబా గుడి మరియు ప్రశాంత వంతమైన వాతావరణం ఉంటుంది ఈ శివాలయం నిర్మాణం చివరి దశలో ఉన్నది కావున ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఈ గుడి నిర్మాణం ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నారు ఇందులో భాగంగా శివయ్య, నారాయణ,అనిల్ సునీల్ సూరి బాబు టీంకు చంద్ర శివ పాల్గొన్నారు



