జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెంటాడ (M) గుర్ల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి కోటపర్తివలసకు సిమెంట్ ఇటుకలు ట్రాక్టర్ పై తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు గణేశ్ (18) విశాఖ జిల్లా అనంతగిరి(M) మూలవలస వాసిగా సమాచారం.


