Listen to this article

జనం న్యూస్‌ 29 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

అర్ధరాత్రి వేళ ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వెంటనే రైలు ఆపేయడంతో ప్రయాణికులు బోగీల నుంచి దిగి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మంటలు స్టార్ట్ అయిన వెంటనే ఓ వ్యక్తి గుర్తించి చైన్ లాగడంతో రైలు నిలిపారు. ఆ వ్యక్తి గుర్తించకుండా ఉంటే ఈ ప్రమాదంలో అందరూ సజీవంగా దహనమయ్యే పరిస్థితి ఉండేది.