

జనం న్యూస్ ఫిబ్రవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ; శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన భూపాలపల్లి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతివారి వెంట శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, పసుల ప్రవీణ్ కుమార్, , దాసి శ్రావణ్ కుమార్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ముఖ్య నాయకులు కరుణ్ బాబు, గజ్జిరాజు, పోతుగంటి సుభాష్, మామిడి భాస్కర్, శంకర్, పసునూటి రాజయ్య ,సాంబయ్య, కర్రు రవి, నాగార్జున్ తదితరులు ఉన్నారు….