యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు గురైన యువకుడు మృతి
జనం న్యూస్ -జనవరి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది, మంగళవారం 14 వ తారీకు రాత్రి 10 గంటలకు హిల్ కాలనీకి చెందిన ఎస్కే నాగూర్…
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం
మీ కుటుంబానికి మీ అవసరం ఉంది… సెల్ ఫోన్ తో కాదు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జనం న్యూస్ జనవరి 16 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్…
ఒరేయ్ ఏ పార్టీరా నీది
-అన్ని పార్టీలలో మేమే ఉంటాం – ఆశావాహుల హడావుడి పోటీ పడుతూ మందు విందులు ( జనం న్యూస్ 15 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)… ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు, గ్రామాలలో హడావుడి మొదలుపెట్టారు అప్పుడు…
సిపిఎం మహాసభలను జయప్రదం చేయండి
-జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారావు జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్)… చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు…
సంక్రాంతి ముగ్గుల పోటీలు
జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బండి వెంకటరెడ్డి,వెన్నం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళా సోదరీమణులు పాల్గొని వారి యొక్క…
త్రాగునీటి సమస్య పరిష్కారం
జనం న్యూస్ జనవరి 15 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోఈ రోజుఐదో వార్డులోని గంగపుత్ర కాలనీలోమూడు రోజుల క్రితం మోటర్ కాలిపోయి ప్రజలకు నీటి సమస్య వచ్చి చాలా ఇబ్బందికి గురవుతున్న విషయాన్ని ఐదవ…
సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైన రోజు కనుమ
జనం న్యూస్ 16బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు ఇది రైతులకు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే పశువులను దేవుడిలా పూజిస్తారు తాను కడుపు నింపుకోకున్నా పశువులకు పొట్ట నింపే ఆలోచనతో ఉంటాడు రైతు అందుకే వాటిపై మమకారం ఎక్కువగా ఉంటుంది పంట చేతికి…
ఫిబ్రవరి 5,6న పాల్వంచ పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ జనం న్యూస్ 14 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం… స్థానిక పాల్వంచ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ భద్రాద్రికొత్తగూడెం జిల్లా 4వ మహాసభలు పాల్వంచ…
ప్రతి ప్రభుత్వ శాఖలలో ఫేక్ సర్టిఫికెట్ లతో తప్పుడు ఉద్యోగాలు
జనం న్యూస్ 16 బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు తెలంగాణ రాష్ట్రలో ప్రతి ప్రభుత్వ శాఖలో ఫైక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు ధ్రువీకరణ పత్రాలతోఉద్యోగాలుసంపాదించినఅభ్యర్థులు కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల iB ఇంటెలిజెన్స్ విభాగం భావితరాల కోసం దేశ భవిష్యత్తు…
ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..
జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్…. బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జమ్మికుంట పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్…