• February 17, 2025
  • 23 views
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను కలిసిన మాల సంఘాల నేతలు

జనం న్యూస్ 16.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటె.ఏలియా.👉 రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ లో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపిన నాయకులు👉 2011 జనాభా లెక్కలు వర్గీకరణకు ఆమోదయోగ్యంకాదని స్పష్టీకరణ👉 2011లో ఉప కులాల వారీగా…

  • February 17, 2025
  • 17 views
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలుపెంచాలి ఎం.ఈ ఓ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.విద్యా ప్రమాణాలు పెంచాల.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వృత్తి పట్ల అంకితభావం తో పనిచేసి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని MEO 1 మరియు 2 L.నాగయ్య..C.R.అనంత కృష్ణ నందలూరు ఇన్చార్జి హెడ్మాస్టర్ షేక్ రౌఫ్…

  • February 17, 2025
  • 31 views
జనం కోసం, మనం

ఉచిత వైద్య శిబిరం జనం న్యూస్, 17 ఫిబ్రవరి 2025, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కొల్లూర్ గ్రామంలో, జనని ఫౌండేషన్ మరియు గ్రామ పెద్దల…

  • February 17, 2025
  • 31 views
రామావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన మువ్వగోపాలుడు

జనం న్యూస్. తర్లుపాడుమండలం.ఫిబ్రవరి17: తర్లుపాడు లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం వేణుగోపాలుడు హనుమంత వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు కార్యనిర్వాహన అధికారి ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త జవ్వాజి…

  • February 16, 2025
  • 30 views
చిలిపి చెడు బిజెపి మండల అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మద్దతుగా చిలిపిచేడ్ మండల కేంద్రంలో బీజేపీ మండల…

  • February 16, 2025
  • 25 views
పిడిఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వైరల్ ఆడియో రికార్డ్ అవాస్తవం పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలి

ఆధారాలు లేకుండా ఆడియోలు, వీడియోలు వైరల్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జనం న్యూస్ పీబ్రవరి 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : సిర్పూర్(టి)ప్రజాజ్యోతి ఫిబ్రవరి15కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండ లంలోని బియ్యం స్మగ్లర్ల మధ్య…

  • February 16, 2025
  • 32 views
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 16 ప్రకాశం జిల్లా తర్లుపాడు లో మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు.భూగర్భ జలాలను పరిరక్షించేందుకు, నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా భూమిలోకి తిరిగి చేరేందుకు…

  • February 16, 2025
  • 35 views
చరిత్రలో నిలిచే ‘గుస్సాడి ‘ప్రదర్శనలు

గుస్సాడి బృందానికి కేంద్ర మంత్రి సన్మానం. జనం న్యూస్.16 ఫిబ్రవరి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా జైనూర్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు బృందం జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన గోండ్, కొలం గుస్సాడీల ప్రదర్శనలు…

  • February 16, 2025
  • 26 views
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఓడితల ప్రణవ్ బాబు

జనం న్యూస్ //ఫిబ్రవరి //16//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన ఐయిత రాజ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్…

  • February 16, 2025
  • 28 views
చికిత్స పొందుతూ జర్నలిస్ట్‌ మృతి

జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :విజయనగరంలో సుదీర్ధ కాలం ఓ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసిన శనపతి శ్రీనివాసరావు చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతి చెందారు. శ్రీనివాస్‌ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఓ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com