• February 16, 2025
  • 28 views
అశోక్‌ గజపతిరాజుని కలిసిన జోన్‌-1 కో ఆర్టినేటర్‌

జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ టీడీపీ జోన్‌-1 కో ఆర్టినేటర్‌ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అశోక్‌ బంగ్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డికి టీడీపీ…

  • February 16, 2025
  • 31 views
ఎన్.డి.పి.ఎస్.కేసుల్లో నిందితులు ఖచ్చితంగా శిక్షింపబడాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టేన్స్ (ఎన్.డి.పి.ఎస్) చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులు ఖచ్చితంగా శిక్షింపబడే విధంగా దర్యాప్తు…

  • February 16, 2025
  • 57 views
విజయ దుర్గ యూత్ మహా కుంభమేళా పుణ్యస్నానం

జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం 144 సంవత్సరాల ప్రయాగ్రాజ్ త్రివేణి సంగం మహా కుంభమేళా విజయ దుర్గ యూత్ సొసైటీ సభ్యులు శ్రీ పైడితల్లమ్మ చిత్రపటం మరియు విజయ దుర్గ యూత్…

  • February 16, 2025
  • 24 views
ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి

తనిఖీ చేసిన మండల డిప్యూటీ ఎమ్మార్వో సింధుజ జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో శనివారం నాడు చిలిపిచేడ్ మండలం లోని ప్రాథమిక పాఠశాల చండూరును ఉదయం మండల విద్యాధికారి…

  • February 16, 2025
  • 23 views
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన -మ్యాకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్ ఫిబ్రవరి 16, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భావనందపూర్ గ్రామనికి చెందిన మీసాల లావణ్య, అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు…

  • February 16, 2025
  • 28 views
గిరిజన జాతిని చైతన్యం చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్

జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో జరిగినటు వంటి కార్యక్రమంలో భాగంగా 286 సంతు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని గిరిజన జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్…

  • February 16, 2025
  • 27 views
భార్య ఆస్తికలు కలిపిన చోటే భర్త బలవన్మరణం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శనివారం జరిగిన సంఘటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంజీరా నది పక్కన మృతదేహం అందర్నీ కలచివేసింది స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు తెలియజేశారు చిలిపి…

  • February 16, 2025
  • 22 views
పురాతనమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

రేపాల స్వయంభు లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన- ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 17( మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణలోని పురాతనమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్…

  • February 15, 2025
  • 57 views
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా…

  • February 15, 2025
  • 27 views
రోడ్లపైనే ఆవులు, ఆబోతులు

ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వాహనదారులు జనం న్యూస్ ఫిబ్రవరి 15 (ముమ్మిడివరం ప్రతినిధి ) మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్రధాన రహదారి పైన ఆవులు, ఆబోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com