• February 20, 2025
  • 18 views
ప్రజల భవిష్యత్, రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు చంద్రబాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆయన కష్టానికి తగిన చేయూతగా, కూటమి అభ్యర్థి ఆలపాటికి భారీ మెజారిటీ కట్టబెట్టడమే మనందరి బాధ్యత. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడటంతో మాజీమంత్రి,…

  • February 20, 2025
  • 30 views
మరిడి మాంబను దర్శించుకున్న- డాక్టర్ కె కే వి ఏ నారాయణరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మడిమాంబ జాతర మహోత్సవం సందర్భంగా విజయరామరాజుపేట అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కే కే వి ఏ నారాయణరావు భోగి లింగేశ్వర దేవస్థానం…

  • February 20, 2025
  • 25 views
గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మండల సీఐటీయూ కన్వీనర్ కే . సోమునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, రైతు సంఘం నాయకులు కె. రామ సదాశివరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలు…

  • February 20, 2025
  • 24 views
పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలంలోని చిలిపిచెడ్ మరియు చిట్కుల్ రైతు వేదికల్లో రైతులకు పంటకొత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన…

  • February 20, 2025
  • 241 views
భార్య చంద్రమ్మ,ను కిరాతకంగా గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త

మ‌ద్యం మ‌త్తులో.. భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త జనం న్యూస్,ఫిబ్రవరి 20,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప భార్య చంద్రమ్మ (45) అతి కిరాతకంగా గొడ్డలితో నరికి…

  • February 20, 2025
  • 8 views
భార్య చంద్రమ్మ,ను కిరాతకంగా గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త

మ‌ద్యం మ‌త్తులో.. భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త జనం న్యూస్,ఫిబ్రవరి 20,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప భార్య చంద్రమ్మ (45) అతి కిరాతకంగా గొడ్డలితో నరికి…

  • February 20, 2025
  • 23 views
చిలిపిచేడ్ మండలాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్

జనం న్యూస్ ఫిబ్రవరి 20: చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మరియు నమూనా పరీక్షలు పరీక్షించడానికి జిల్లా విద్యాధికారి చిలిపిచేడ్ మండలంలోని జిల్లా…

  • February 20, 2025
  • 20 views
కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వర్ధంతి ఘననివాళులు

పిబ్రవరి 20 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో సి పి యం పార్టీ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ బడే సీతారామయ్య 37వ వర్ధంతి కార్యక్రమం మచ్చ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ…

  • February 20, 2025
  • 19 views
కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వర్ధంతి ఘననివాళులు

పిబ్రవరి 20: జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో సి పి యం పార్టీ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వ వర్ధంతి కార్యక్రమం మచ్చ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది…

  • February 20, 2025
  • 40 views
సిపిఐ ఎంఎల్.మాస్ లైన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన లబ్ధిదారులు..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని. సర్వేనెంబర్ 532 భూమి. లబ్ధిదారులపై పారేస్ట్ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలి. సాగుదారులపై అటవీశాఖ అధికారుల జులుంను అదుపుచెసి లబ్ధిదారులకు న్యాయం చేయాలి.అని. రూరల్ ఎం.ఎల్. ఏ. భూపతి రెడ్డి క్యాంప్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com