జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం… జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం జనం న్యూస్ ఫిబ్రవరి 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల సంక్షేమం మే లక్ష్యంగా…
జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం జనం న్యూస్ ఫిబ్రవరి 21 : (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల…
ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ కు సన్మానం..
సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు.. జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి ఫిబ్రవరి 20 (ప్రజా జ్యోతి) నూతనంగా హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా…
పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి బండి రమేష్
జనం న్యూస్ ఫిబ్రవరి 20 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇటీవల నియోజవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన…
ద్వాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తుప్పు పట్టడానికి చేరువలో ఉన్న..2డి. ఇసియచ్ ఓ మిషన్
జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు గుండెకు సంబంధించిన ముఖ్యమైన టెస్ట్…
ఇంద్రజిత్ గుప్త ఆశయాలను కొనసాగిస్తాంసీపీఐ ఆధ్వర్యంలో ఘన నివాళి
జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర హోం మంత్రి, పదకొండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన ఇంద్రజిత్తు గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటానికి…
ఘనంగా బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు. తెలుగు జర్నలిస్టుల యూనియన్
జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని పురుషోత్తపట్నం చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు జర్నలిస్టుల…
జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.
స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు నసాగుతాం. జనం న్యూస్ ఫిబ్రవరి 20; (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల సంక్షేమం మే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారం దిశగా…
పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న సిరికొండ ఎస్సై..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని పెద్ద వాల్గోట్ గ్రామ శివారులో గల మామిడి వనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్. తన సిబ్బందితో కలిసి అట్టి…
పరిశ్రమల పై దృష్టి సాధించండి
జనం న్యూస్ 20: నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పరిశ్రమలకు అనుకూలమైనదని మండలంలో మూసివేసిన పరిశ్రమ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎన్డీఏ నాయకులు షేక్ మౌల పఠాన్ మెహర్ ఖాన్ బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ…