• February 20, 2025
  • 15 views
గద్వాల జిల్లాలో భూమిలేని దళితులకు కోసం వచ్చిన 11 కోట్లు దళితులకు ఖర్చు చేయకుండా వెనక్కుపంపించి దళితులకు అన్యాయం చేశారు

జనం న్యూస్ 20 :ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా భారత్ మాల రోడ్లకు, వివిధ ప్రాజెక్టులకు వందల ఎకరాల భూములు దొరుకుతాయి, కానీ దళితులకు మాత్రమే భూములు…

  • February 20, 2025
  • 17 views
కుక్క అడ్డం రావడంతో బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు కిందపడి భార్య కు తలకు బలమైన గాయం

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సబ్ టైటిల్:- బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో బ్రెయిన్ ఆపరేషన్ చేసిన వైద్యులు కర్నూల్ మెడికవర్…

  • February 20, 2025
  • 42 views
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో సిల్వర్ మెడల్ సాధించిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ క్రీడాకారులు

జనం న్యూస్- ఫిబ్రవరి 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు జె సుప్లవి రాజ్, ఎస్కే రిజ్వానాలు ఉత్తరాఖండ్ లో ఈనెల 3 వ తేదీ నుంచి…

  • February 20, 2025
  • 28 views
పట్ట బద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. పట్టబద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు,హుజురాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి,రేవూరి ప్రకాశ్…

  • February 20, 2025
  • 26 views
ఆమె ఎంపిక వారసత్వం కాదు,జవసత్వంఎబివిపి విద్యార్థి రాజకీయాల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం దాకా

జనం న్యూస్ ఫిబ్రవరి 20: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రేఖా గుప్తా మరో పేరు రేఖా రాణి ఆమె ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం ప్రమాణం చేయబోతోంది ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది.సీఎం పోస్టుకు వ్యూహంలో…

  • February 20, 2025
  • 19 views
ఎమ్మెల్సీ పట్టభద్రుల కోసం బిజెపి తరఫున ప్రచారం నిర్వహించిన మండల అధ్యక్షుడు మల్కాని నాగేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపిచేడి మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీ…

  • February 20, 2025
  • 23 views
జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు

విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు జనం న్యూస్ 20 :ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐవిఎస్ గారి ఆదేశాలతో విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు మరియు సిబ్బంది…

  • February 20, 2025
  • 21 views
విద్యార్థులు నిజ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను గుర్తించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో గీతం మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న నిర్వహించిన LuDoS (లెట్ అజ్ డూ…

  • February 20, 2025
  • 21 views
అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు

విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణ పరిధిలో రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో అనుమానితుల నేర చరిత్రను గుర్తించేందుకు జిల్లా ఎస్పీ వకుల్…

  • February 20, 2025
  • 24 views
పెండింగు ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను చెల్లించే విధంగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com