• January 13, 2025
  • 70 views
*అధికారుల నిర్లక్ష్యం..

డ్రైనేజీ కాలువల సమస్యలు.. *వీధి దీపాలు లేక రోడ్డు ప్రమాదాలు.. *దుర్వాసన వలన అనారోగ్య పాలవుతున్న ప్రజలు.. పెద్దపెల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాంసెన్సీ ఇంచార్జ్ వెంకటేష్ ప్రతినిధి: పెద్దపెల్లి జిల్లా రామగిరి మండల్ నవపేట్ గ్రామానికి చెందిన బేడ…

  • January 13, 2025
  • 45 views
తిప్పరాజుపల్లి లో గోకులం షెడ్ లను ప్రారంభించిన మంత్రి సవితమ్మ.

జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం,గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని మంత్రి సవితమ్మ తెలిపారు.గోరంట్ల మండలం తిప్పారాజుపల్లి గ్రామంలో రైతు లక్ష్మీబాయి యొక్క గోకులం షెడ్ నుప్రారంభించిన మంత్రి సవితమ్మ.…

  • January 13, 2025
  • 42 views
గోరంట్ల లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవితమ్మ

———మాజి సియం వైయస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్ ——–బడుగు,బలహీన వర్గాల ద్రోహి జగన్ జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తిప్పరాజు పల్లి…

  • January 13, 2025
  • 50 views
మహిళా ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ జనవరి 13(నడిగూడెం) మహిళల ఆర్థికాభివృద్దే తెలంగాణ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో మహిళలకు రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల…

  • January 13, 2025
  • 363 views
స్తంభానికి వేలాడుతున్న లైన మన్ మోహీన్

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం. కొత్తపల్లి: చాకచక్యంతో ఓ లైన్మన్ తృటిలో విద్యుత్ ప్రమాదం నుంచి త ప్పించుకున్న సంఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వె…

  • January 13, 2025
  • 120 views
ఆర్టీఐ మండల నూతన కమిటీ అధ్యక్షుడ గా పిల్లి వెంకటప్ప

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: సమచార హక్కు చట్టం పరిరక్షణ.కమిటీ మండల కమిటీని ఆదివారం మండలం లో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పిల్లి వెం కటప్ప, ఉపాధ్యక్షుడిగా మురళి,…

  • January 13, 2025
  • 72 views
పేదోడి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం

జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండల ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు – జనవరి 26 నుంచి పేదోడు…

  • January 13, 2025
  • 69 views
నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ భౌతికయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈ నార్సింగ్ మండల…

  • January 13, 2025
  • 59 views
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద

జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి -స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు…

  • January 13, 2025
  • 373 views
ఆర్మీ డే వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన జవాన్లు

జనం న్యూస్ జనవరి 13/2025/కల్వకుర్తి ఇంచార్జ్ :- వెల్దండ మండల కేంద్రంలో ఈనెల 15న వెల్దండ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్మీ డే వేడుకలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని మాజీ సైనికులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా. వెల్దండలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com