ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి కొండపల్లి
జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దరాష్ట్ర చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు మంత్రి.కొండపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.విజయనగరం, ఎస్.కోట మరియు పార్వతీపురం డిపోలకు చెందిన…
ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్ అంబేడ్కర్
జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి,…
: 2 వ రోజు మాస్ ఫండింగ్
సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి : కొండేటి శ్రీను * జనం న్యూస్: 14 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి. జనవరి 25, 26, 27, 28వ తేదీలలో సంగారెడ్డి…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ // జనవరి 13// జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
బిచ్కుంద శివాలయ పిఠాధిపతి చేతుల మీదుగా హెచ్ ఎం టి వి క్యాలెండరు ఆవిష్కరణ…..
బిచ్కుంద జనవరి 13:-( జనం న్యూస్) ( జుక్కల్ కాని స్టేషన్ ప్రతినిధి లక్ష్మణ్ పటేల్) ఈ భోగి అందరి జీవితాల్లో భోగ భాగ్యలను తీసుకురావాలని బిచ్కుంద కాశి విశ్వనాథ ఆలయ పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 సద్గురు సోమలింగ…
ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎనలేని కృషిచేసిన హైమన్ డార్ఫ్ ఎలిజిబెత్ దంపతులు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గెడం నగేష్. జనం న్యూస్ 13 జనవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :ఆదివాసీల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ఎనలేని కృషి చేసిన హైమన్ డార్ఫ్ ఎలిజిబెత్ దంపతుల సేవలు సదాస్మరణీయమని…
_మాజీ ఎంపీ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి
జనం న్యూస్/జనవరి 13/కొల్లాపూర్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు.హైదరాబాద్లోని చంపాపేటలోని మందా జగన్నాధం నివాసంలో ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.…
నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాగ వెంకట దుర్గా భవాని
జనం న్యూస్ జనవరి 13 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాగ వెంకట దుర్గా భవాని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము…
బీర్లకు, బార్లకు ఖర్చు కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదు
రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జనం న్యూస్ జనవరి 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసాతోత్సవాల్లోకార్యక్రమం రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
విద్యార్థుల్లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి.
జనం న్యూస్ జనవరి 14 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్ ). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో డివైఎఫ్ఐ మరియు ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే క్రీడా కార్యక్రమల ప్రారంభోత్సవంలో భాగంగా…