భాగస్వామ్య గ్రామీణ అంచనాపై అవగాహన
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామంలో ఎస్ఆర్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (పిఆర్ఏ) గ్రామీణ…
సివిల్ వ్యవహారాలను నేరంగా పరిగణించడాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు
జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అప్పుకు సంబంధించిన ఒక ఘటనలో పౌర కేసుకు బదులుగా క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు యూపీ పోలీసులకు మొట్టికాయ వేసింది.ఉత్తరప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో అది తప్పని విమర్శించింది. ప్రతిరోజూ…
గిరిజన తండాలు గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కార్యచరణ ప్రణాళిక -ఇలా త్రిపాటి
జనం న్యూస్ – ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- దర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణాళికతో పాటు,…
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం- కుందూరు జైవీర్ రెడ్డి
జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను త్వరలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి తెలిపారు.గురువారం…
సింగపూర్ పాఠశాల అగ్ని ప్రమాదంలో గాయపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్10 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మార్క్ శంకర్ పవనో విచ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజ రమేష్ ఆధ్వర్యంలో గురువారం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని చౌత్ర…
ఆలయ ఫౌండేషన్ సేవలు ఎంతో గొప్పవి
శనిగరపు రాజయ్య, కుటుంబ సభ్యులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిదిలో దర్మారం గ్రామానికి చెందిన శనిగరపు రాజయ్య, గత కొంత కాలంగా…
నేరాల నియంత్రణకై జైనూర్ లో కార్డెన్ సర్చ్: జైనూర్ సిఐ రమేష్
జనం న్యూస్ 10ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐ.పి.ఎస్, జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ప్రభాకర రావు , ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పి చిత్త రంజన్…
బీర్ పూర్ లో పోషణ పక్షం ఉత్సవాలు
జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున సెక్టర్ సూపర్వైజర్ శైలజ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, తల్లులకు పోషకాహారం…
వెంకన్నా… బావున్నావా..!!
జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈరోజు తాడేపల్లి లో అమలాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కలిసారు.ఆరోగ్యం బానే ఉందిగా అని నాయుడుని అడిగారు.నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు..
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
46 లక్షలతో నిర్మించిన నవ జాత శిశు కేంద్రం ప్రారంభo 55 లక్షలతో 40 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు 12 లక్షలతో ఆసుపత్రిలో మెకానైజడ్ లాండ్రీ సిద్ధం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి లో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే…