• April 1, 2025
  • 136 views
సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి

జనం న్యూస్,ఏప్రిల్1, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం నేడు ప్రారంభోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేళ్ళ…

  • April 1, 2025
  • 51 views
సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో సొసైటీ చైర్మన్..

బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో మంగళవారం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి( భీమ్ పటేల్), కాంగ్రెస్…

  • April 1, 2025
  • 87 views
నేటి నుంచి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పాదయాత్ర

గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్…

  • April 1, 2025
  • 57 views
కాంగ్రెస్ అంటేనే…కరువు….

ఛాట్లపల్లి మాజీ సర్పంచ్ నరేష్ జనం న్యూస్,ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి…

  • April 1, 2025
  • 52 views
తాగునీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి

జనం న్యూస్ 01 ఏప్రిల్ కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) ప్రతిపాదనలో ఉన్న నీటి పథకాలను సత్వరమే పూర్తి చే మంచినీటి సమస్య పరిస్కారానికి నిధుల కొరత లేకండా చూస్తా నీటి సమస్యపై ప్రజలు నుంచి ఫిర్యాదులు…

  • April 1, 2025
  • 48 views
రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన దుబ్బాక బాలాజీ దేవాలయం

భద్రాచల రామయ్య కల్యానానికి దుబ్బాక నుండి 50కిలోలు కళశాలలో గోటి తాలంబ్రాలు అందజేసిన కమిటీ సభ్యులు రామభక్తిలో ముందున్న దుబ్బాక: రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి భక్త…

  • April 1, 2025
  • 47 views
ఉల్లాసంగా ఉత్సాహంగా….

మద్నూర్ ఏప్రిల్ 1 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో గల ఈతకొలనులో మంగళవారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వారి పిల్లలు తో కలిసి…

  • April 1, 2025
  • 104 views
సింగరేణి సీ అండ్ ఎండితో భేటీ అయిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల్ల శంకర్ ఏప్రిల్ 01 ( జనం న్యూస్) కార్మికుల సొంతింటి కల నెరవేర్చండి కోర్ట్ రోడ్డు, త్రిమాత టెంపుల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించండి 17 కమ్యూనిటీహాళ్ళ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి వీకే ఉపరితల గని…

  • April 1, 2025
  • 46 views
సన్న బియ్యం పంపీణీ ప్రారంభించిన ఎమ్మెల్సీ దండె విఠల్

జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం ఇందిరా మార్కెట్ లో గల రేషన్ షాప్ లో మంగళవారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్,…

  • April 1, 2025
  • 51 views
మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేత

కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఇల్లందుల సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com