• February 28, 2025
  • 79 views
పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం..!

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సమావేశంలో భాగంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి…

  • February 28, 2025
  • 99 views
ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ // ఫిబ్రవరి // 28 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జాతీయ సైన్స్ దినోత్సవంపురస్కరించుకొని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత పాల్గొని విద్యార్థులు…

  • February 28, 2025
  • 86 views
శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలి రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా సూచించారు శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట…

  • February 28, 2025
  • 87 views
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నారు ఈ సందర్భంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన…

  • February 28, 2025
  • 176 views
డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్‌ – 100 పై అవగాహన కలిగి ఉండాలి మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి జనం న్యూస్ మార్చి 01 మునగాల మండల ప్రతినిధి (మునగాల…

  • February 28, 2025
  • 100 views
విలియం హో జయంతి

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి టైలర్స్ డే సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు చింతా రామలింగేశ్వరరావు (ప్రకాష్ టైలర్ ) ను దిఅమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ టైలర్స్ అసోసియేషన్ భవనం లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి…

  • February 28, 2025
  • 165 views
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…

  • February 28, 2025
  • 103 views
పెన్షన్ సదుపాయం కల్పించాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కాట్రేనికొన గ్రంధి నానాజీ 50 సంవత్సరాల దాటిన ప్రతి టైలర్ కు పెన్షన్ సదుపాయం కల్పించాలని కాట్రేనికొన మండల టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు, విత్తనాల వెంకట వర ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు…

  • February 28, 2025
  • 72 views
తర్లుపాడు గ్రామంలో వైభవంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 28. తర్లుపాడు గ్రామంలో వెంచేసి వున్న భద్రాఖాళీ సమేత వీరభద్రుని ఆలయంలో ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ నేరెళ్ల సాంబశివరావు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు, ఉభయ దాతలు గా…

  • February 28, 2025
  • 72 views
శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

జనం న్యూస్ 28 ఫిబ్రవరి పూడూరు మండల ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ పరిధిలో కంకల్ గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం గ్రామంలోని వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పరిగి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com