.డిసివో కలిసిన పిఏసియస్ వైస్ చైర్మన్
జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలే మంచిర్యాల జిల్లా నుండి హనుమకొండ జిల్లా నూతన డిసివో గా పదవీ బాధ్యతలు చేపట్టిన బొక్క సంజీవరెడ్డి ని…
ఐక్యతను విచ్ఛిన్నం చేసే చర్యలు సరికావు »
జనం న్యూస్ ఏప్రిల్ 4 (ముమ్మిడివరం ప్రతినిధి) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్యుల సంఘం సర్వ సర్వసభ్య సమావేశంలో శివరాముడి విజ్ఞప్తిఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల సంఘీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి చర్యలు సరికావని…
జోగులాంబ గద్వాల జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బి అర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ డిమాండ్… జిల్లాలోని 12 మండలాలలో…
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్తో ప్రధాని మోదీ భేటీ
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. శుక్రవారం థాయిలాండ్లో జరిగిన…
250కిలోల గోటి తలంబ్రాలను అందజేసిన రామకోటి రామరాజు
రామయ్య కల్యానానికి లక్షల మంది భక్తుల తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న భక్తులు రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమన్న భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రావణ్ కుమార్ జనం న్యూస్, ఏప్రిల్ 5 ( మలుగు విజయ్ కుమార్) భద్రాచలంలో…
విశారదన్ మహారాజ్ లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేయండి…
( డి.ఎస్.పి )జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మహారాజ్.. జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్…
రమణీయంగా రామాలయ పునః ప్రతిష్ట
జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఐ.పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో సంపూర్ణ శిలామయ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ పునః ప్రతిష్టలో భాగంగా హనుమత్ సీతా రామ లక్ష్మణ మరియు గణపతి జ్ఞాన సరస్వతి వార్ల…
రోడ్డు నిర్వాసితులకు టిడిఆర్ బాండ్లు కాకుండా నగదు చెల్లించి పునరావసం కల్పించాలని నిరసన
జనం న్యూస్,ఏప్రిల్04, అచ్యుతాపురం: టిడిఆర్ బాండ్లు పై చోడపల్లి సచివాలయంలో ఆవగాహన కల్పించడానికి వచ్చిన ఆర్డీవోకిటిడిఆర్ బాండ్లు వద్దు నష్టపరిహారం ఇచ్చి పునరావసం కల్పించాలని నిరసన తెలియజేసి ఆర్డీవోకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.…
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిమృతి
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ డిమాండ్ జనం న్యూస్,ఏప్రిల్04, అచ్యుతాపురం: అచ్యుతాపురం పై వంతెనకు పిల్లర్ తవ్విన ప్రాంతంలో ఎస్విఆర్ డ్రగ్స్ పరవాడ ఏ షిఫ్ట్ కి విధులకు వెళుతున్న బగాది రమణారావు నేవీకి బండరాయి తరలించి వస్తున్న లారీ…
8 న శాయంపేట పద్మశాలి సంఘం ఎన్నిక
. జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో గల చేనేత సంఘం లో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 8 వ పద్మశాలి మండల కమిటీని ఎన్నుకోబడుతుందని అధ్యక్షులు…