• April 4, 2025
  • 125 views
బాన్సువాడ లో త్రాగునీటి కోసం గ్రామస్తుల తిప్పలు

పలుమార్లు విన్నవించిన పట్టించుకోని అధికారులు జనం న్యూస్,ఏప్రిల్ 04, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని డోంగ్ బాన్సువాడ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో, త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఉన్న రెండు…

  • April 4, 2025
  • 26 views
ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ -05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

  • April 4, 2025
  • 30 views
హిల్ కాలనీ కెనాల్స్ లోని సంఘమిత్ర-2 పునః ప్రారంభించాలి..మాజీ కౌన్సిలర్ మంగత నాయక్

జనం న్యూస్ – ఏప్రిల్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీ కెనాల్స్ ఒకటవ వార్డులో గతంలో నెలకొల్పబడిన పాత సంఘమిత్రను పునః ప్రారంభించాలని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ రమావత్ మంగత నాయక్ సన్న…

  • April 4, 2025
  • 29 views
సీతారాముల కళ్యాణం చూతము రారండి..

జనం న్యూస్ ఏప్రిల్ 04 నడిగూడెం  మండలంలోని రత్నవరం హరి హర క్షేత్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కిసర లలిత రెడ్డి, అర్చకులు వెంకట శివ కుమార్ శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం…

  • April 4, 2025
  • 35 views
సన్న బియ్యం! కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని సాయి…

  • April 4, 2025
  • 30 views
డిగ్రీ కళాశాలలో వీడ్కోలు సమావేశం ….

బిచ్కుంద ఏప్రిల్ 4 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున జూనియర్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారని…

  • April 4, 2025
  • 34 views
ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం -కర్నాటి లింగారెడ్డి

జనం న్యూస్- ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మరియు పైలాన్ కాలనీలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన…

  • April 4, 2025
  • 31 views
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి 40 సంవత్సరాల నుండి పంచాయితీలనే నమ్ముకున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర…

  • April 4, 2025
  • 31 views
మహిళలకు అవగాహన కల్పించిన సఖి లీగల్ అడ్వైజర్ శ్రీదేవి…

జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో వివో కమ్యూనిటీ హాల్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం…

  • April 4, 2025
  • 39 views
గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ప్రభంజనం

గురుకులంలో 60 సీట్లు సాధించిన విద్యార్థులు జనం న్యూస్,ఏప్రిల్ 4, జూలూరుపాడు (రిపోర్టర్ జశ్వంత్): ఐదో తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 60 మంది ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఆరబోయిన హుస్సేన్ విద్యార్థులకు అభినందనలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com