గజ్వేల్ లో శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ ప్రారంభం
జనం న్యూస్, ఏప్రిల్ 3 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ముట్రాజ్ పల్లి వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు పెట్రోల్…
చింతా రాహుల్ ను ఘనంగా సన్మానం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2 పి ఆర్ టి యు టి ఎస్ ఏన్కూర్ మండల అధ్యక్షుడు చింతా రాజు కుమారుడు గ్రూప్ వన్ లో 467.5 మార్కులతో డీఎస్పీ లేక ఆర్…
అనారోగ్యంతో మృతి చెందిన కల్లేపల్లి మురళి
శోక సముద్రంలో పిల్లలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో కల్లేపల్లి మురళి (45)అనారోగ్యంతో మృతి చెందారు.మురళికి ఇద్దరు పిల్లలు ఆకాష్, (15)యశ్వంత్ (12) ఉన్నారు. కాగా…
ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ ఏప్రిల్ 2, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలో అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు…
భద్రాచలం కళ్యానానికి తరలిన 250కిలోల గోటి తలంబ్రాలు
జడ్జి ప్రియాంక చేతుల మీదుగా రామకోటి రామరాజుకు అందజేత కోటి తలంబ్రాల కార్యక్రమం ఒక అద్భుత గట్టం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమన్న గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక జనం న్యూస్, ఏప్రిల్ 3( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు…
మురికి కాలువల పూడికలను తీసివేత…
మద్నూర్ ఏప్రిల్ 2 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో డ్రైనేజీ అప్రశుభ్రంగా ఉండడంతో మరియు మురికి కాలువలు నిండిపోవడంతో గ్రామస్తులు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్…
నేడు పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు! సభలో నెగ్గుతుందా.
జనం న్యూస్, ఏప్రిల్ 3( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అధికార విపక్షాల బలాలేంటి దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీ యాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు ఇవ్వాళ పార్లమెంటు ముందుకు రానుంది. మొదట…
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2 : పదో తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి.మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట పరీక్ష కేంద్రంలో మూల పోచారం, తిమ్మారావుపేట, బురద రాఘవాపురం,…
ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించిన వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్
ప్రతి పేదవాడికి కడుపు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు(రిపోర్టర్ జశ్వంత్): ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నింపడమే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైరా…
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జిల్లా – ఎస్పీ శరత్ చంద్ర పవార్
జనం న్యూస్- ఏప్రిల్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీకు శనివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా…