• July 5, 2025
  • 38 views
కార్మిక హక్కుల రక్షణకై జూలై 9 న జరిగే సార్వత్రిక  సమ్మెను విజయవంతం చేద్దాం!

జనం న్యూస్ జులై 5 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐటియు  కార్యాలయం లో కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్…

  • July 5, 2025
  • 30 views
కిరణం షాప్ లో అంబర్ గుట్కా పట్టివేత

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ తన సిబ్బందితో శుక్రవారం రోజున పెట్రోలింగ్ నిర్వహించగా మండలం లోని నేరేడు పల్లి గ్రామ చెందిన ముక్క సుదర్శన్ తండ్రి…

  • July 5, 2025
  • 28 views
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 05 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకుపోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని జిల్లా…

  • July 5, 2025
  • 27 views
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

జనం న్యూస్ 05 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేడు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు చేపట్టారు.రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి మాట్లాడుతూ ఏపీలో పెండింగ్…

  • July 5, 2025
  • 25 views
G. O. నంబర్ 4 పారా క్రీడాకారులకు వరం : పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దయానంద్

జనం న్యూస్ 05 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సారధి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్ లో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్…

  • July 5, 2025
  • 23 views
గంజాయి నియంత్రణే లక్ష్యంగా ఫలక్నుమా టైన్లో ఆకస్మిక తనిఖీలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 05 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా జూలై 3న రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి.,…

  • July 5, 2025
  • 27 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం. మండలంలోని గంగిరేణిగూడెం బిఆర్ఎస్ పార్టీ…

  • July 5, 2025
  • 25 views
ఈ నెల 17 రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో యువత పెద్ద…

  • July 5, 2025
  • 29 views
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలు అంతా ఏకమవ్వాలి

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హైదరాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా కి చెందిన ముంజాల రాజేందర్ గౌడ్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని మర్యాధ పూర్వకంగా కలిసిన ,బిసి ఉద్యమానికి…

  • July 4, 2025
  • 34 views
కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాడ మాసం ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 4 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాడమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం శాకాంబరీ దేవి అలంకారం సాయంత్రం లలితా సహస్రనామావళి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com