ప్రభుత్వం గంగపుత్రుడు కుటుంబాన్ని ఆదుకోవాలి
జనం న్యూస్,జూలై04,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయితీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య (26) అనే మత్స్యకారుడు బుధవారం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి కొమ్ము కోనాం తీసే ప్రయత్నంలో దాడిలో చనిపోవడం జరిగిందని,మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఎర్రయ్య…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
జనం న్యూస్ జూలై 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ డిఎంహెచ్వో చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.సమయానికి విధులకు హాజరయ్యి రోగులకు మెరుగైన వైద్య సేవలు…
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జనం న్యూస్ 4జూలై: కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురయ్య జీవితం త్యాగానికి, పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆయన…
దుబ్బాక నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి అందజేయడం జరిగింది
(జనం న్యూస్ చంటి జులై 4) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో దుబ్బాక నియోజకవర్గంలో శ్రీ కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారి ఆశీస్సులతో నియోజకవర్గం స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు వచ్చి…
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి
జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో వన మహోత్సవాన్ని కార్యక్రమం లో భాగంగా ప్యాక్స్ ఛైర్మెన్ ఒరుగంటి రమణారావువన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్ర వారం నాడు జిల్లా సహకార…
పెదమడి గ్రామంలో శ్రీ విజయ దుర్గ అమ్మవారికి ఆషాడమాసం సారే.
జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం పెదమడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సుధామయి విజయదుర్గ అమ్మవారి కి సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగము పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మాతృమూర్తులు…
యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకం ఎస్ ఎఫ్ ఐ పి డి ఎస్ యు
జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు శుక్రవారం రోజున ఎస్ ఎఫ్ ఐ బీ…
చాపల బజార్లో తొలి అడుగు కార్యక్రమంలో బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జులై 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు…
జాతీయ స్థాయి సమావేశాలలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కి అరుదైన గౌరవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 4 రిపోర్టర్ సలికినీడి నాగు స్థానిక సంస్థల బలోపేతం అంశం పై జాతీయ స్థాయి సమావేశాలలోమాట్లాడుతున్న చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫాని చిలకలూరిపేట : హర్యానాలోని, గురుగ్రామ్ లో భారత పార్లమెంటు హర్యానా…
ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముఖ్య అతిధిలు గా ఆర్ఎస్ఎస్ ఎస్ ఆర్ కె ప్రతాప్ రాజు కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామాల్లో బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలోవిప్లవ జ్యోతి మన్యం వీరుడు…