• July 4, 2025
  • 28 views
84వ వార్డు కొప్పాకలో బోర్ వెల్ శంకుస్థాపన : కార్పొరేటర్ చిన్నతల్లి నీల బాబు

జనం న్యూస్ జూలై 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు విలీన గ్రామం కొండ కొప్పాక గ్రామంలో మంచినీటి ఎద్దడ నివారణకు లక్ష రూపాయలతో బోర్ వెల్ నిర్మాణానికి ఈరోజు ఉదయం ఇంజనీరింగ్ అధికారులు కూటమి నాయకులు…

  • July 4, 2025
  • 182 views
ప్రశ్నించిన వారిని చంపించడమేనా సిపిఎం పార్టీ విధానం

విలేకరిపై బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు పై సిపిఎం పార్టీ జరిపిన అత్యా యత్నాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించండి సూర్య విలేకరి బొబ్బిళ్ళపాటి కిరణ్ పై బీఎస్పీ సీనియర్ నాయకులపై అత్యాయత్నానికి పాల్పడిన సిపిఎం పార్టీ నాయకత్వంపై పోలీసులు కఠినమైన…

  • July 4, 2025
  • 35 views
బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ కి మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీస్ …

బిచ్కుంద జులై 4 జనం న్యూస్ బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి బిచ్కుంద టౌన్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బిచ్కుంద మున్సిపల్ కార్మికులందరూ…

  • July 4, 2025
  • 36 views
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి: గజ్జెల కనకరాజు

(జనం న్యూస్ చంటి జులై 4) ఈరోజు గురుకుల పాఠశాల లింగరాజుపల్లిని మండల విద్యాధికారి సందర్శించారు పీఎం శ్రీ పథకం కింద అమలైనటువంటి సైన్స్ ల్యాబ్ పనులను పరిశీలించారు అదేవిధంగా ఈ పథకం కింద వచ్చినటువంటి కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు.…

  • July 4, 2025
  • 26 views
పరిగి లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం

జనం న్యూస్ జూలై 04 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం పాలసీతలీకరణ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు…

  • July 4, 2025
  • 31 views
అంగన్వాడి కేంద్రాల్లో అక్షరాభ్యాసం.

జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ని హనుమంతుని పల్లి లో అంగన్వాడి స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క…

  • July 4, 2025
  • 30 views
మధ్యాహ్నభోజనాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని బతికేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు పోషక పదార్థాలతో…

  • July 4, 2025
  • 31 views
సుపరిపాలనలో తొలి అడుగు

ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ జనం న్యూస్,జూలై05,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామంలోని కడపాలెంలో శుక్రవారం ఉదయం సుపరి పాలన తొలి అడుగు ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు…

  • July 4, 2025
  • 29 views
పరిగి లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం

జనం న్యూస్ జూలై 04 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం పాలసీతలీకరణ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు…

  • July 4, 2025
  • 27 views
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో హరితహారం….

బిచ్కుంద జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు హరితహారం కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్ం మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప హరితహారం కార్యక్రమం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com