సమాజం నుంచి డ్రగ్స్ ను పూర్తిగా సర్వ నాశనం చేసి యువతకు భవిష్యత్తు బంగారు బాట వేయాలని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంజ్ గా డ్రక్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని…
నేటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం పదవ తరగతి పరీక్షలు, ఉదయం 9:30 నుండి 12:30 వరకూ పరీక్షలునిర్వహిస్తున్నారు..పదో తరగతి పరీక్షల్లో భాగంగా పటాన్ చెరు మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, ఆర్…
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం స్థానిక సుంకర పేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స్వం సదస్సు జరిగింది.…
అదానీ స్మార్ట్ మీటర్లతో కరెంటు మీటర్ రీడింగ్ కార్మికుల పొట్టలు కొడతారా..?-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడతారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సొంత భవనం ఏర్పాటు చేయాలి .
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే…
ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం డిపో నందు త్వరలో ప్రారంభం కానున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 21వ బ్యాచ్ నందు చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని…
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం స్థానిక సుంకర పేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స్వం సదస్సు జరిగింది.…
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సొంత భవనం ఏర్పాటు చేయాలి .
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే…
అదానీ స్మార్ట్ మీటర్లతో కరెంటు మీటర్ రీడింగ్ కార్మికుల పొట్టలు కొడతారా.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడతారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…
గద్వాల జిల్లా కలెక్టర్ రేట్ గేటు ముందు ధర్నాకు కూర్చున్న ఆశలకు మద్దతు తెలిపిన.
జనం న్యూస్ 21 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం…