• August 13, 2025
  • 46 views
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై కిరణ్ కుమార్

అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చెయ్యండి జనం న్యూస్, ఆగష్టు 13, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కూలీ…

  • August 13, 2025
  • 48 views
కొమ్ము యాదగిరి కుటుంబానికి, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జనం న్యూస్, ఆగస్టు 13, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గ్రామం ములుగు ములుగు గ్రామపంచాయతీ లో కొంతకాలం గా పని చేస్తున్నాడు, కొమ్ము యాదగిరికి…

  • August 13, 2025
  • 44 views
బేతనిలో ఆకట్టుకున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పోటీలు

జనం న్యూస్ ఆగస్టు 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉప్పూడి లోని బేతాని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రెండవ తరగతి చిన్నారులంతా స్వతంత్ర…

  • August 13, 2025
  • 39 views
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి….

10 మందిపై కేసు జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కోడప్పగల్ మండలం వడ్లం గ్రామ శివారులో మంగళవారం నాడు పేకాట కేంద్రంపై దాడి చేసే పదిమందిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు…

  • August 13, 2025
  • 53 views
రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ప్రజలకు సీఐ వెంకటరెడ్డి,ముఖ్య సూచన,రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ…

  • August 12, 2025
  • 49 views
ముక్తేశ్వరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ…

  • August 12, 2025
  • 54 views
మునగాల మండలం డి జె ఓనర్స్ తహసీల్దార్ వద్ద 5 లక్షల రూపాయలు ఒక సంవత్సర కాలానికి బౌండ్ ఓవర్.

జనం న్యూస్ ఆగష్టు 13 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో డీ జే లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి డీజే ఓనర్స్ అందరికి…

  • August 12, 2025
  • 49 views
పేదరికం నిర్మూలనలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరం

జనం న్యూస్,ఆగస్టు12,అచ్యుతాపురం: అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ భవనంలో పారిశ్రామికవేత్తలతో పి4 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగాహోం…

  • August 12, 2025
  • 51 views
జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ అభయాంజనేయ స్వామినే నమః

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు పోలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు స్వామి వారి యొక్క జన్మనక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో పురస్కరించుకొని స్వామివారికి పంచామృత…

  • August 12, 2025
  • 107 views
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే…….

బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం…