. జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్. అని విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జార్జిరెడ్డి పి డి యస్ యూ జోగులాంబ గద్వాల…
తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్ల దుర్వినియోగం – ఇవన్నీ…
గుడిపల్లి మండలం కోదండపురం గ్రామానికి చెందిన పోలే ముత్యాలు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం కోదండపురం గ్రామంలో ఇటీవల మరణించిన ముత్యాలు చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం…
జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 12, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షలతో పొంగుతున్న వాగులు, వంకలు, అలుగు పారుతున్న చెరువులు. కోహెడ మండలం,చిగురుమా మిడి మండలం, ఇందుర్తి, ఓగులాపూర్, గ్రామాల మధ్య లో లెవల్…
సేవా పక్షం మండల స్థాయి కార్యశాల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాపన్నపేట. సెప్టెంబర్.11 (జనంన్యూస్) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మండల పరిధి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో…
తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.…
అమలాపురం పట్టణం ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సేవా పక్వాడ్-2025 మండల కార్యశాల సమావేశం మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు(భాషా) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ్ జిల్లా కో…
జనం న్యూస్ సెప్టెంబర్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా నూతనంగా నియామకమైన గ్రామ పాలనఅధికారులు(జిపిఓ) లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు స్థానిక తహసీల్దార్ సరిత తెలిపారు, మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారులు…
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 12) దౌల్తాబాద్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నూతనంగా పదోన్నతి పై దౌల్తాబాద్ బాయ్స్ హై స్కూల్ కు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ సార్ ను శాలువాతో ఘనంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా స్థాయిలో గురువారం రాయచోటిలో జరిగినటువంటి కళా ఉత్సవ్ 2025 పోటీలలో నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, నందలూరు విద్యార్థిని…