• November 4, 2025
  • 44 views
84వ వార్డులో రఘురాం కాలనీలో 1.50 కోట్లతో సిమెంట్ రోడ్లు,కాలువలు – కార్పొరేటర్ చిన్న తల్లి

జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు రఘురామ్ కాలనీలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కాలంలో…

  • November 4, 2025
  • 38 views
విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రొజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం. ప్రసాద్‌ రావు తెలిపారు. ఈ…

  • November 4, 2025
  • 38 views
క్లెయిమ్‌ చేయని డిపాజిట్లకు క్లెయిమ్‌కు అవకాశం: కలెక్టర్‌

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను క్లెయిమ్‌ చేసుకునే అవకాశాన్ని డిసెంబర్‌31 లోగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి సూచించారు. కేంద్రం రూపొందించిన మీ డబ్బు-మీ హక్కు…

  • November 4, 2025
  • 35 views
ఎస్‌.కోట విలీనానికి ‘”ఎస్‌’ అంటారా?

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్‌.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని…

  • November 4, 2025
  • 35 views
పోక్సో కేసులో నిందితుడికి మూడు సం.ల. జైలు, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడుమాదవరాయమెట్ట గ్రామం, జామి మండలంకు చెందిన వంతల…

  • November 4, 2025
  • 40 views
.రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయం

జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.- ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని.మోసపోవద్దు.కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్…

  • November 3, 2025
  • 49 views
ఓట్లు మావి సీట్లు మీకా

పెగడపల్లి బీసీ మండల్ అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్…

  • November 3, 2025
  • 58 views
కథాశిల్పి ఐత చంద్రయ్యకు జాశాప అభినందనలు.

జనం న్యూస్ :నవంబర్ 3 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ప్రముఖ రచయత, కథాశిల్పి, జాసాప ఉపాద్యక్షులు ఐతా చంద్రయ్య రచించిన “మంచుముద్ద” కథకు చోటు…

  • November 3, 2025
  • 52 views
అంగన్వాడి ఫస్ట్ సెంటర్ కు సీలింగ్ ఫ్యాన్ అందించిన గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రాకేష్

జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని అంగన్వాడీ ఫస్ట్ సెంటర్ కు మాజీ సర్పంచ్ అయినా గాజుల రాకేష్ ఫ్యాన్ ను అందించాడు. దీనికిగాను అంగన్వాడి స్కూల్ పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.

  • November 3, 2025
  • 49 views
ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని 03-11-2025 బీర్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోండుగూడెం గ్రామపంచాయతీలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ *సునీల్(వి ఏ ఎస్ ) ఆధ్వర్యంలో గ్రామంలోని పశువుల టీకల గురించి అవగాహన కల్పించి నాలుగు…