చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
ఆదరణ ఫౌండేషన్ రాందేవ్ ఆసుపత్రి సంయుక్తంగా వైద్య శిబిరం జనం న్యూస్ జూన్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విశేష ఆదరణతో హర్షం వ్యక్తం చేసిన పిల్లల తల్లిదండ్రులు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడంలో రాందేవ్ ఆస్పత్రి ముందుంటుందని రాందేవ్…
ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను నివారించాలి
జనం న్యూస్ జూన్ 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారులపై ఉన్న భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని,ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను నివారించాలని మునగాల మండల ఎస్సై…
డాక్టర్ కమలాకర్ కు బిగ్గెస్ట్ డాక్టర్స్ అవార్డు
జనం న్యూస్ జూన్ 15 కూకట్ పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వైద్య రగంలో విశేష సేవలు అందిస్తున్న రాందేవ్ రావు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ రావు కు బిగ్గెస్ట్ డాక్టర్ అవార్డు ఇరవై ఐదు లభించింది. ఈ…
వరకట్న వేధింపులతో హైదరాబాద్ కు చెందిన యువతి ఆత్మహత్యాయత్నం
జనం న్యూస్- జూన్- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ నగరానికి చెందిన యువతి అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది, నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్…
జిల్లా వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్ ను నేడు విజయవంతంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 తేదీన ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటున్న…
గంజాయి కేసుల్లో అరెస్టుకాబడిన నిందితులపై లోతైన దర్యాప్తు చేపడుతున్నాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంకు పాల్పడి, జిల్లాలో పట్టుబడిన కేసుల్లో, అరెస్టుకాబడిననిందితులు సంపాదించిన అక్రమ ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు…
66 సార్లు రక్తదానం.. యువకుడికి సన్మానం
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సాధన యువజన సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్కు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం సత్కారం చేశారు. విజయనగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో…
తైక్వాండోలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనంతపురం జిల్లాలో జూన్ 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారులు విజయకేతనం ఎగరవేశారని అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు శనివారం తెలియజేశారు.…
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రికి , జ్ఞాపకను అందజేత
కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ జనం న్యూస్ 15 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి…
విజృంభిస్తున్న దోమలు ప్రబలుతున్న వ్యాధులు
వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి….. జనం న్యూస్ 15జూన్, భీమారం మండల్ ప్రతినిధి కాసిపేట రవి ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రతికూల పరిస్థితులు వలన దోమలు విస్తారమై ప్రజల్లో దోమ కాటు వలన అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది…