ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో…
జనంన్యూస్. 13.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు నగరం లొని పోచమ్మగల్లి వద్ద అయ్యప్ప భక్తులకు. అయ్యప్ప ఆరట్టు కార్యక్రమంలో పాల్గొని పండ్లు, నీళ్ల బాటిల్ పంపిణీ చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ.ఈ కార్యక్రమం రాజేంద్రప్రసాద్ బృందంచే నిర్వహించడం జరిగింది.జావీద్ అక్రమ్.…
సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,డిసెంబర్ 13,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్ రెడ్డి, శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు.ఈ సందర్భంగా సిఐ…
జనం న్యూస్ 13 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు.కాంగ్రెస్ , టిఆర్ఎస్ పార్టీ లకు ఓటు అడిగే హక్కే లేదు..ఈ రోజు మల్దకల్ మండలం మల్దకల్…
సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,డిసెంబర్ 13,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్ రెడ్డి, శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు.ఈ సందర్భంగా సిఐ…
బీజేపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు. జనం న్యూస్ డిసెంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న “అటల్ – మోదీ సుపరిపాలన…
జనం న్యూస్ డిసెంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనితీరు బాగుందని, వారితో ముందుకు సాగడం మంచి పరిణామని ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులతో ఢిల్లీలో అల్పాహారం విందు సందర్భంగా…
ప్రయాణికులకు అవగాహన కల్పించిన.ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం. బిచ్కుంద బస్ స్టాప్ నందు ఉన్న ప్రయాణికులు అందరికీ మరియు బ్యాంకు వద్ద నుండి నగదు విత్ డ్రా చేసుకొని పోతున్న…
జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి దగ్గరలో రాత్రి సుమారు 7 గంటల సమయంలో బైక్ ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన ఒక మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…
జనం న్యూస్ 13 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు…