• October 26, 2025
  • 35 views
మొంథా తుపాను పట్ల అధికారయంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపధ్యంలో మన నియోజకవర్గం…

  • October 26, 2025
  • 49 views
మంతా తుపాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం : మంతా తుఫాన్ తీరం వైపు దూసుకు వస్తుందని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఎస్ వెంకటాచలం పేర్కొన్నారు.…

  • October 26, 2025
  • 36 views
సీఎం రిలీఫ్ చెక్కులను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంత లక్ష్మి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 26 పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపుమేరకు ఆయనసతీమణికందులవసంతలక్ష్మి తర్లుపాడు మండలంలోని తర్లుపాడు,మీర్జాపేట,చెన్నారెడ్డిపల్లి, సీతా నాగులవరం, కేతగుడిపి, నాగేళ్ల ముడిపి, తుమ్మలచెరువు, ఓబాయిపల్లి,గొల్లపల్లిలాంటిఎనిమిదిగ్రామాలలోనిపేదలుఆరోగ్యరీత్యాఆసుపత్రులలోఖర్చుచేసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సుమారు…

  • October 26, 2025
  • 35 views
తర్లుపాడు – కంభం రహదారిలో గుండ్లకమ్మ ఉధృతి – రాకపోకలకు అంతరాయం, భద్రత పెంపు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 26 తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బోడిచర్ల గ్రామం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో తర్లుపాడు నుండి కంభం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు నీరు…

  • October 26, 2025
  • 36 views
దేశ రక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం ఎస్సై పడాల రాజేశ్వర్

ఏర్గట్లలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహణ ఏర్గట్ల, అక్టోబర్ 26 (జనంన్యూస్):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్మృతిని సజీవంగా ఉంచుతూ, ఏర్గట్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా…

  • October 26, 2025
  • 40 views
విజయనగరంలో 4 ప్రైవేట్‌ బస్సులు సీజ్‌

జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్‌ మణికుమార్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్‌ ఎక్విష్మెంట్‌, సీటింగ్‌…

  • October 26, 2025
  • 30 views
విజయనగరం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి తెలిపారు.కలెక్టర్‌ ఆఫీస్‌: 08922-236947, 8523876706 విజయనగరంలో రెవెన్యూ డివిజినల్‌ ఆఫీస్‌: 8885893515 చీపురుపల్లి…

  • October 26, 2025
  • 30 views
జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగులు చవితి వేడుకలు

జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శనివారం ఉదయం మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద నాగులు చవితి…

  • October 26, 2025
  • 32 views
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన

“మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్…

  • October 26, 2025
  • 31 views
కుక్కల బెడద నుంచి గ్రామ ప్రజలను కాపాడాలి

సి పి ఎం, బి ఎల్ పి పార్టీ లు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో చాలా రోజులుగా గ్రామ సింహాల నుంచి గ్రామ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట…