• February 27, 2026
  • 58 views
ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో టెన్త్ టాలెంట్ టెస్ట్

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ శారద స్కూల్ లో గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించారు ఈ…

  • February 27, 2026
  • 60 views
బాడీ బిల్డింగ్ లో రజత పతకం సాధించిన అనకాపల్లి పోలీస్ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు ను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఇటీవల విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన 9వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ – 2026 లో అనకాపల్లి జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు (PC 1958)…

  • February 27, 2026
  • 58 views
.బదిలీ అయిన సర్వేయర్ కు సన్మానం

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సర్వేయర్ ఎర్ర ప్రగడ ను తాహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కార్యాలయ సిబ్బంది ఆయన కు…

  • February 27, 2026
  • 61 views
విద్యతో పాటు సంస్కారం నేర్పించడమే తమ లక్ష్యం ప్రిన్సిపాల్ వెంకటయ్య

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఫిబ్రవరి 26: నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాఠశాల కొనసాగుతుందని స్థానిక శ్రీ మాణిక్ ప్రభు ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్…

  • February 27, 2026
  • 60 views
ముమ్మిడివరం – కాట్రేనికోన వయా అయినాపురం రోడ్డుకు మహర్ధశ..

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానా జీ భివృద్ధి ప్రధాత దాట్ల సుబ్బరాజుకు అభినందనల వెల్లువ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన – అయినాపురం మధ్య రహదారి ఆధునీకరణతో స్థానికులకు ఊరట…

  • February 27, 2026
  • 76 views
మొబైల్‌లో సిమ్ లేకపోతే.. వాట్సాప్ పనిచేయదు.. ఎల్లుండి నుంచి కొత్త రూల్ అమలు

జనం న్యూస్: ఫిబ్రవరి 27 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్‌ లేకుండా వాట్సాప్‌ పనిచేయదు. వాట్సాప్‌ వాడాలంటే సిమ్‌ తప్పనిసరిగా…

  • February 27, 2026
  • 62 views
హన్మకొండ జిల్లా కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి. హన్మకొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బదిలీ ఉత్తర్వులు జారీచేసిన మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ను హన్మకొండ జిల్లా…

  • February 27, 2026
  • 60 views
ప్రగతి ధర్మారం గ్రామంలో ఘనంగా పెంటపర్తి లక్ష్మి నరసింహారెడ్డి పదవి విరమణ వేడుక

జనం న్యూస్ ఫిబ్రవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూడు దశాబ్దాలకుపైగా విద్యా సేవలో నిష్టతో పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెంటపర్తి లక్ష్మి నరసింహారెడ్డి పదవి విరమణ సందర్భంగా ప్రగతి ధర్మారం గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సాదర…

  • February 27, 2026
  • 68 views
చార్మినా, ఎక్స, ప్రెస్ రంజాన్ క్యాలెండర్ ఆవిష్కరణ..

జనం న్యూస్ 27 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ చీఫ్ బ్యూరో షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో కంది పంచాయతీ సెక్రెటరీ కవిత మరియు కంది గ్రామ ఉపసర్పంచ్ అసద్ ఖాన్ చేతుల మీదగా చార్మినార్ ఎక్స్…

  • February 27, 2026
  • 70 views
అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామాలయం పునప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ సదా లక్ష్మి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నిండింది. స్థానికులకు ఆరాధ్యదైవంగా నిలిచిన శ్రీ అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.…