పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ).. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే అని బండి సంజయ్…
చేబర్తి లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం తాండ కనకయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే…
పాములపర్తి గ్రామం లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పాములపర్తి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్…
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం-
సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప….. బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో…
జమ్మికుంట లో అర్హులైన పేదలకు సన్న బియ్యం పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు..ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశీని కోటి… జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపెళ్లి లో 17 వార్డులో పరిధిలోని చౌక…
రంజాన్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయక్
జనం న్యూస్ 01 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా పరిగిలో మైనార్టీ సోదరులను కలిసి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపినారు. అన్ని మతాలను సమానంగా చూసేదే భారత దేశం కులామతాలు లేకుండా అందరికి సమాన హక్కులు కలిపించింది భారత రాజ్యాంగం కాబట్టి అందరు…
మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు
జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు.మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని…
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ పండగ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు,…
రామడుగు గ్రామం లో సన్నబియ్యం పంపిణి..!
జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం తాళ్ళరామడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేద ప్రజలకు ఉగాది తెలుగు సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి . మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో రామడుగు…
అవయవదాతలకు మరణం లేదు.మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అవయవ దాతలకు మరణం ఉండదని,మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరి…