• April 1, 2025
  • 26 views
స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42…

  • April 1, 2025
  • 32 views
పేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం పథకం

జనం న్యూస్ ఏప్రిల్ 01నడిగూడెం పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని నారాయణ పురం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని…

  • April 1, 2025
  • 29 views
సాగర్లో దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళా నిలయం ప్రారంభం

ప్రధమ వర్ధంతి సందర్భంగా దాసి సుదర్శనకు ఘనంగా నివాళి జనం న్యూస్- ఏప్రిల్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- జాతీయ అవార్డు గ్రహీత,చిత్రకారుడు, కళాకారుడు దాసి సుదర్శన్ ప్రధమ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు నాగార్జునసాగర్ లో దాసి సుదర్శన్…

  • April 1, 2025
  • 26 views
సిర్పూర్ టి లో సన్న బియ్యం పంపిణీ…

జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి పెట్ మహేల ఏరియాలో గల షాప్ నంబర్ 3లో మంగళవారం లబ్దదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్ తౌఫిర్ అహ్మద్… రాష్ట్ర…

  • April 1, 2025
  • 30 views
పెగడపల్లి లో ఘనంగా అడ్లూరి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ 02ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోపెగడపల్లి మండల…

  • April 1, 2025
  • 23 views
జనాభా దామాషా ప్రకారం వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలి

జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసనకి సంఘీభావంగా హుజురాబాద్…

  • April 1, 2025
  • 23 views
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. శేరి సతీష్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా పౌష్టిక విలువలు కలిగిన సన్న బియ్యం పంపిణీని…

  • April 1, 2025
  • 21 views
ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఐదు లక్షల రూపాయల వరకు విత్‌డ్రా చేయొచ్చు

జనం న్యూస్, ఏప్రిల్ 2 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ పి యాప్ విత్‌‌డ్రా ఆటో మేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.ఒక లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచాలని…

  • April 1, 2025
  • 33 views
ప్రజల హృదయాల్లో రాంబాబు అన్న స్థానం సుస్థిరం.

ఆయన చేసిన మంచి శాశ్వతం. జనం-న్యూస్, ఏప్రిల్ 01, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్): గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసన…

  • April 1, 2025
  • 22 views
సంక్షేమ పథకాల్లో ‘సన్నబియ్యం’కీలకంప్రభుత్వ ప్రతిష్టను పెంచనున్న సన్నబియ్యం పథకం

అవినీతి, అక్రమాలకు తావులేకుండా పథకం కొనసాగించాలికొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావుసన్న బియ్యం పంపిణీ’పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనం న్యూస్ 01 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) కొత్తగూడెం/చుంచుపల్లి/సుజాతనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com