• May 16, 2025
  • 30 views
మనం సైతం దేశం కోసంఅమలాపురం,గడియార స్తంభం సెంటర్ వద్ద “తిరంగ యాత్ర”

జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ •• భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావంగా నిర్వహించిన తీరంగ్ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా సాగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు…

  • May 16, 2025
  • 92 views
పలువురు క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ అందజేత..!

జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ను అందజేస్తున్న జిల్లా జడ్జి భరత లక్ష్మి. ఆమెచూర్ టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులను గంగాధర్ సెకండ్…

  • May 16, 2025
  • 21 views
ఘనంగా కొమ్మనబోయిన దుర్గారావు 25వ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దుర్గారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హ్యాపీ బాయ్స్ పట్టణంలోని పాటిమీద గల హ్యాపీ బాయ్స్ సభ్యుడైన కొమ్మనబోయిన దుర్గారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం…

  • May 16, 2025
  • 19 views
రామకోటి రామరాజు రామభక్తి అమోఘం

మర్కూక్ ఎస్.ఐ దామోదర్ భద్రాచల తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టం జనం న్యూస్, మే 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య కళ్యాన తలంబ్రాలను శుక్రవారం నాడు మర్కూక్ ఎస్.ఐ దామోదర్ తో…

  • May 16, 2025
  • 22 views
డిగ్రీ అడ్మిషన్లకై విస్తృత ప్రచారం …….

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద కళాశాల అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపల్ కే…

  • May 16, 2025
  • 33 views
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి జనం న్యూస్ మే 16, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో విధుల దుర్వినియోగానికి పాల్పడిన రెబ్బెన మండలం కొండపల్లి  గ్రామ కార్యదర్శి ఎం. నమృత (అప్పటి ఇందిరానగర్) ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ…

  • May 16, 2025
  • 24 views
నాగపురిలో విద్యాసంబంధ బహుళ కార్యక్రమాలు

జనం న్యూస్, మే, 17(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో శుక్రవారం రోజున విద్యా సంబంధమైన బహుళ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలికట్టే ఐలయ్య ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు…

  • May 16, 2025
  • 46 views
పొలంలో నీటి కుంటల నిర్మాణాలతో వర్షపు నీటి సేకరణ

రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్ జనం న్యూస్,మే 16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని వ్యవసాయదారులకు నీటి ప్రాముఖ్యతను వివరిస్తున్న వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టుని మనం…

  • May 16, 2025
  • 27 views
పుణ్య శ్లోక అహల్య భాయ్ హుల్కర్ 300వ జయంతి వేడుకలు పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు

జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి పుణ్య శ్లోక అహల్య భాయ్ హుల్కర్ 300వ జయంతి వేడుకలు రాష్ట్ర కార్యశాలకు విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రివర్యులు జాతీయ ఉపాధ్యక్షురాలు మీనాక్షి లేఖీ వారిని కలిసిన కోనసీమ బిజెపి నేతలు అనకాపల్లి…

  • May 16, 2025
  • 28 views
బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించడమే లక్ష్యం.

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్ జనం న్యూస్, మే16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని చర్చ్ వద్ద బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని మండల విద్యాధికారి విద్యార్థుల సంరక్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com