ఘనంగానిర్వహించినసంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర
జనం న్యూస్ మార్చి 31:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిబట్టాపూర్ గిరిజన తండాలో తాండవాసులు, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మాలదారులు సేవలల్ మహారాజ్ శోబయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ ఆరాధ్య దైవమైన సంత్…
సిద్దిపేట పట్టణ ప్రగతి పాట ఆవిష్కరణ
జనo న్యూస్; 1 ఏప్రిల్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;25 చరణాలతో పొందుపరిచిన ఈ గేయం నిన్న సాయంత్రం ఉగాది పర్వదినం సందర్భంగా, స్థానిక బ్రాహ్మణ పరిషత్ సభా మందిరం సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనం లో, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింకలపై నల్లమల్ల నక్క దాడి
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్… జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. సెంట్రల్ యూనివర్సిటీ భూముల అక్రమ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు,బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు…
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి
ఇల్లందకుంట మండల గ్రామ శాఖ అధ్యక్షుల నియామకం..పెద్ది కుమార్ ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు.. జనం న్యూస్ // ఏప్రిల్// 1 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్…
సెల్ఫీలలో ఉన్న ఆరాటం సమస్యలలో లేదు పోరాటం?
జనం న్యూస్ 1ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) మండలలో కొందరు నాయకులు ఎమ్మెల్యే పర్యటిస్తున్న అంటే చాలు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగి గ్రూపులలో వాట్సాప్ లలో తెగ వైరల్ చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నట్లుగా…
చీక్ మాద్దూర్ ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో హత్నూర మండలం చీక్ మద్దూర్ గ్రామంలోని ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు…
ఉపాధి కూలీలకు అడవి పై అవగాహన
ఎఫ్ ఎస్ ఓ విజయలక్ష్మి జనం న్యూస్1 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) బీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని అడవిలో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా మూగ జీవాల దాహం తీర్చుటకు నీటి సాంద్రతను పెంచుటకు ఎంతో దోహద…
ఉపాధి కూలీలకు అడవి పై అవగాహన
ఎఫ్ ఎస్ ఓ విజయలక్ష్మి జనం న్యూస్1 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) బీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని అడవిలో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా మూగ జీవాల దాహం తీర్చుటకు నీటి సాంద్రతను పెంచుటకు ఎంతో దోహద…
బస్తీ దవఖానకు సంబంధించిన స్థలాల్లో యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
జనం న్యూస్ ఏప్రిల్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరునియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 993లో గోశాల పక్కనగల ప్రభుత్వ భూమిలో గవర్నమెంట్ బస్తీ దవాఖానా కొరకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు…
కుట్టు మిషన్ తెలంగాణ కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేత
జనం న్యూస్ ఏప్రిల్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో ఆరు నెలల క్రిందట కుట్టు మిషన్ మరియు మగ్గం వర్క్ నేర్పించారు టి సి…