హత్నూర గ్రామంలోని ఈద్గా లొ ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు…
అమలాపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నూతన షోరూమ్
జనం న్యూస్ మార్చ్ 31 ముమ్మిడివరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అమలాపురం కొల్లూరి చినబాబు వారి బిల్డింగ్ నందు ఈరోజు ఉదయం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను రాష్ట్ర కార్మిక శాఖ…
మావుళ్ళమ్మకు అమావాస్య పూజ
జనం న్యూస్ కాట్రేనికోన, మార్చి 31 కాట్రేనికోన గ్రా మ దేవత మావుళ్ళమ్మ అమ్మవారికి నిమ్మకాయలు, పూల దండలతో శనివారం అమావాస్య పూజ నిర్వహించారు. ఆ లయ అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్శాస్త్రి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన జరిగింది. ఈపూజా కార్యక్రమంలో…
సత్తమ్మ తల్లికి రజత కిరీట బహుకరణ “
జనం న్యూస్ మార్చి 31 కాట్రేనికోన :కాట్రేనికోన మండలం సత్తమ్మ చెట్టు గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి వారి తీర్థ మహోత్సవం ఉగాది పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి స్థానిక భక్తులు సానబోయిన విష్ణుమూర్తి,…
కుండలేశ్వరం లో ఆకొండి వారిచే పంచాంగ శ్రవణం.
జనం న్యూస్ మార్చి 31 కాట్రేని కోన : . విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వ దినం సందర్భంగా, కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి…
బడా కార్పొరేట్ సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకుంటాం”-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :శనివారం ఉదయం విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో పట్టణంలో కార్మిక వాడల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బుగత…
కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మనుగడకి ఇబ్బంది ఉండదు.
అర్బన్ డెవలప్యామెంట్ అథారిటీ కూడా మరింత అభివృధి జరుగుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంమార్చి 29 ( జనం న్యూస్) నియోజకవర్గంలో రోడ్, డ్రైన్ లేని గల్లి ఉండదు. 50కోట్లతో అమృత పీవీసీఎడ్యుకేషన్…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కేంద్రీయ విద్యాలయం సింగరేణి మోడల్ స్కూల్, ఉమెన్స్…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు..!
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నడిగూడెం లో పార్టీ కార్యాలయం నందు పార్టీ…
మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్ అన్నారు. మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మునగాల…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం మండల వ్యాప్తంగా గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులకు మండల సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బహిరంగంగా…