• July 12, 2025
  • 32 views
ఎస్ ఎస్ ఎఫ్ బాల వికాస్ ప్రారంభోత్సవం

జనం న్యూస్ జూలై12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం వలసల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన రామాలయంలో అక్కడ విద్యార్థులకు సాయంకాలం చదువు సంస్కారం ఆట పాట ఆచార సాంప్రదాయాలను…

  • July 12, 2025
  • 28 views
అంతక్రియలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

జుక్కల్ జులై 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో ని సోపూర్ గ్రామానికి చెందిన గోవిందరావు పటేల్ అంత్యక్రియ లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే శనివారం పాల్గొన్నారు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అర్జున్…

  • July 12, 2025
  • 23 views
గోదావరి నీళ్లు ఇచ్చి తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టు

జనం న్యూస్ జులై(12) సూర్యాపేట జిల్లా తుమ్మూరుగం తిరుమలగిరి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరం నర కాలంలో…

  • July 12, 2025
  • 26 views
బిచ్కుంద సీఐ గా ఎం రవికుమార్ బాధ్యతల స్వీకరణ…

బిచ్కుంద జూలై 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ సర్కిల్‌కు నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం రవి కుమార్ శనివారం తన విధులకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఐజి ఆఫీస్ నుంచి ఆయనను…

  • July 12, 2025
  • 29 views
సింగిల్ ఫేస్ మోటర్ ను ధ్వంసం చేసిన దుండగులు

జనం న్యూస్ జూలై 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు సింగిల్ ఫేస్ మోటర్ ను ధ్వంసం చేశారు అసలే నీరు రాకుండా గ్రామంలో నీటి ఇబ్బంది…

  • July 12, 2025
  • 30 views
స్థానిక సంస్థలో బీసీలకు 42శాతం చారిత్రాత్మక నిర్ణయం

జనం న్యూస్ 13జులై పెగడపల్లి ప్రతినిధి గతంలో జోడోయాత్రలోభాగంగా కామారెడ్డి సభలో ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా గత మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోబీసీలకు…

  • July 12, 2025
  • 24 views
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 -2026 విద్య సంవత్సరపు తల్లిదండ్రుల – ఉపాధ్యాయ సమావేశం:

జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 -2026 విద్య సంవత్సరపు తల్లిదండ్రుల – ఉపాధ్యాయముల సమావేశం (పేరెంట్స్ టీచర్ మీటింగ్ ) సమావేశమును…

  • July 12, 2025
  • 28 views
నిరుద్యోగులకు భృతి చెల్లించాలని ఈ నెల 14న పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జయప్రదం చేయండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 12 రిపోర్టర్ సలికినీడి నాగు AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం నారా చంద్రబాబునాయుడు గారు వెంటనే నెరవేర్చాలనీ,నిరుద్యోగ భృతి, ఉద్యోగం యువతకు హక్కు…

  • July 12, 2025
  • 27 views
స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మన్ అవార్డును సొంతం చేసుకున్న పోలీస్ కమిషనరేట్ హోంగార్డు

జనం న్యూస్ జూలై 12 విజయవాడ వన్ టౌన్,భావన్నారాయణ వీధి, రాములవారిగుడి దగ్గర ఉన్న, న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్, గురు పౌర్ణమి సందర్భంగా మరొక అత్యుత్తమ పురస్కారమైన స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మాన్ అవార్డును సొంతం చేసుకున్నారు. దానితో…

  • July 12, 2025
  • 27 views
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంతెదేపా నేత తాడి

జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు పేర్కొన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com