నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “కుందురు నాగార్జున రెడ్డి”.
బేస్తవారిపేట ప్రతినిధి, మార్చి 22, (జనం న్యూస్):- సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గిద్దలూరు నియోజకవర్గం నుంచి “కుందురు కుటుంబం” మాత్రమే పోటీలో ఉంటుంది. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త “కుందురు నాగార్జున రెడ్డి” కి…
మా నాయకుడు “కుందురు” నాగార్జున రెడ్డి.
జనం న్యూస్, మార్చి 22, (బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే అని బేస్తవారిపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అక్కపల్లె…
మా నాయకుడు “కుందురు” నాగార్జున రెడ్డి.
జనం న్యూస్, మార్చి 22, (బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే అని గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు “వేమిరెడ్డి”…
వి కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటిజం పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు
జనం న్యూస్ మార్చి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వి కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటిజం పిల్లల కోసం ప్రత్యేక ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. జయనగర్ కాలనీ, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో…
ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ధర్నా.
జనం న్యూస్ మార్చి 22, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు ఉమాదేవి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్ల పనిని…
ఏపీఎస్ఆర్టీసీ పార్సెల్ సర్వీస్ కౌంటర్ ను తనిఖీచేసిన డిప్యూటీ చీఫ్ మేనేజర్
జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శుక్రవారం విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద ఉన్న పార్సెల్ సర్వీస్ కౌంటర్ ను డిప్యూటీ చీఫ్ మేనేజర్ కమర్షియల్ బి .అప్పలనాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యం లో ప్రపంచ కవితా దినోత్సవం
జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం లో స్థానిక తోటపాలెంలో గల సాయి గాయత్రి బి.ఇడి కళాశాలలో నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యం లో ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా బి.ఇ.డి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు…
జాతీయ స్థాయి పోలీసు ఫెన్సింగు పోటీల్లో కాంస్య పతకం విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలోని ట్రాఫిక్ కానిస్టేబులుగా పని చేస్తూ, ఇటీవల పంజాబు రాష్ట్రం జలంధర్లో జరిగిన 1వ ఆల్ ఇండియా పోలీసు కబడ్డీ క్లస్టరు 2024-25 పోటీల్లో కాంస్య…
విజయనగరంలో భారీగా మత్తు టానిక్లు స్వాధీనం
జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈడీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు విజయనగరంలోని అంబటిసత్రం వద్ద శ్రీవెంకటరత్నం మెడికల్, జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన టబౌషధాలు,…
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన బాలకృష్ణ గౌడ్
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం సామజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు,…