• April 22, 2025
  • 48 views
విద్యలో సమతుల్యత కోసం వినతిపత్రం

ఫీజుల నియంత్రణపై యూఎస్ఎఫ్ఐ వినయం జనం న్యూస్ :22 ఎప్రిల్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.…

  • April 22, 2025
  • 84 views
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టివేత

జమ్మికుంట తాసిల్దార్ రమేష్ బాబు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లో విలాసాగర్ గ్రామంలో సోమవారం పరిసర ప్రాంతంలో ఉన్న మానేరు వాగు నుండి అక్రమ…

  • April 22, 2025
  • 45 views
బస్వాపూర్ లో ఇంటిపై పడ్డ పిడుగు

జనం న్యూస్, ఏప్రిల్ 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్ ) సిద్దిపేట జిల్లా, ములుగు మండలం బస్వాపూర్లో ఈదురు గాలులతో కురిసిన వర్షంలో రామాంజనేయులు ఇల్లు పై పిడుగు పడటం జరిగిందని గ్రామస్తులు మీడియాకు తెలపటం…

  • April 21, 2025
  • 65 views
వ్యవసాయ సామాజిక కార్యకర్త గోపయ్య కు గౌరవ డాక్టరేట్

జనం న్యూస్ ఏప్రిల్ 21 నడిగూడెంకు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీటీ కల్చరల్ సెంటర్ కళాభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్…

  • April 21, 2025
  • 47 views
వ్యవసాయ సామాజిక కార్యకర్త గోపయ్య కు గౌరవ డాక్టరేట్

జనం న్యూస్ ఏప్రిల్ 21 నడిగూడెంకు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీటీ కల్చరల్ సెంటర్ కళాభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్…

  • April 21, 2025
  • 50 views
అకాల వర్షానికి తడిసిన ధాన్యం. రైతన్న కళ్ళల్లో మిగిలిన కన్నీరు

.జనం న్యూస్. ఏప్రిల్ 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) రైతన్నకు వాన గుబులు పట్టుకుంది. రాత్రనక పగలనక చెమటోర్చి కష్టపడి పండించిన ధాన్యం కళ్ళముందే వర్షానికి కొట్టుకుపోవడంతో చలించిపోయి కంటతడి పెడుతున్న రైతన్నలు. సోమవారంనాడు అకస్మాత్తుగా…

  • April 21, 2025
  • 57 views
మాట ఇచ్చిన ప్రణవ్ బాబు

వడగాల్పులకు పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో కుప్పకూలిన రేకుల షెడ్డు. గుండేటి సరిత కుటుంబానికి అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ఇస్తానని…

  • April 21, 2025
  • 44 views
కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

జనం న్యూస్ ఏప్రిల్ 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామ శివారులో సోమవారం కూలీలతో నరసింహుల గూడెం నుండి మొద్దుల చెరువు వైపు కూలీలతో వెళుతున్న ఆటో రేపాల గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి…

  • April 21, 2025
  • 45 views
ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు

1/70 యాక్టు ఊచేలేదు ఎల్ టి ఆర్ కేసులులేవు అధికారులు తమ తీరులను మార్చుకోవాలి గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఏప్రిల్ 21 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజెన్సీ ప్రాంతంలో విధులు…

  • April 21, 2025
  • 55 views
మే 5 న జిల్లా కలక్టరేట్ ముట్టడి కార్యక్రమంని జయప్రదం చేయాలి

ఆదివాసీ ములుగుజిల్లా కన్వీనర్ పర్సిక సతీష్ ఏప్రిల్ 21 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగుజిల్లాఆదివాసిసంక్షేమపరిషత్(రి.నెం.1483/2017) తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ గారి ఆదేశాలతో 5 మే 2025 న షెడ్యూల్ ప్రాంత భూమి చట్టాలు, నిబంధనలు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com