అమానవీయ ఘటనపై..థర్డ్ జెండర్ గళమెత్తింది..అనకాపల్లి దీపు హత్య కేసులో..న్యాయం జరగాలని ఘోషించింది..నిరసన ర్యాలీ చేపట్టి..అశ్రు నివాళులు అర్పించింది..
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :అనకాపల్లిలో జరిగిన ఒక దారుణ ఘటన హిజ్రాల సమాజాన్ని కలచి వేసింది. తమ సామాజిక వర్గాన్ని చెందిన ఒక హిజ్రాపై జరిగిన అమానుషంపై ఆవేదనతో గళమెత్తింది. న్యాయం చేయాలని,…
అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన సిడిపిఓ సుశీలదేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 :తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ “పోషణ్ భీ, పధాయ్ భీ” ను ప్రారంభించింది, అంటే “పోషణతో పాటు…
క్రీడాకారుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నడిగూడెం గ్రామానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, డివిఎంసిసి టీం సభ్యులు మునగలేటి వెంకన్న కుటుంబ సభ్యులకు డివిఎంసిసి క్రికెట్ క్రీడాకారులు 24 వేల రూపాయల ఆర్థిక సహాయంను ఆయన…
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి
బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లల పై నిఘా ఉంచాలి. .కె.నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా జనం న్యూస్ మార్చి 25(మునగాల…
కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమీషనర్
జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోణి మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.…
సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 24: ఏన్కూర్ మండల పర్యటనలో భాగంగా వైరా మాజీ శాసనసభ్యురాలు జూలూరుపాడు మరియు ఏన్కూర్ మండలంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ ను పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో, గ్రామ…
కమలా నెహ్రూ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ అంజయ్య కు ఉత్తమ అవార్డు
జనం న్యూస్ -మార్చి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- అంతర్జాతీయ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్ లో…
కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
జనం న్యూస్-మార్చి 25-నాగార్జునసాగర్ రిపోర్టర్ విజయ్:- నాగర్జునసాగర్ :నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని సోమవారం నాడు కాయకల్ప బృందం సందర్శించి పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా మరియు…
క్షయ వ్యాధి నివారణ అవగాహనా ర్యాలీ
జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈ రోజు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి పురవీధుల గుండా అమర్ చంద్ కల్యాణమండపం వరకు క్షయ వ్యాధి నివారణ అవగాహనా ర్యాలీ ని…
సర్వే నెంబర్ 647 లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలి
జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన అమ్మ వెంకటేష్ యాదవ్ జనం న్యూస్ // మార్చ్ // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. సోమవారం నాడు కరీంనగర్ పట్టణంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి జమ్మికుంట మున్సిపాలిటీ…