జనం న్యూస్ 02 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జై జోగులాంబ గద్వాల జిల్లా ఐజ రోడ్డు రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కారు యజమాని ఐజా…
జనం న్యూస్, నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: దేశ శాంతి భద్రతలో భాగంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, రౌడీలు,…
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మంత్రి టీజీ భరత్.. పొట్టి శ్రీరాములుకు నివాళి సత్యనారాయణ, డా. మాదన్న, ఫకృన్నిసాబేగం, డాక్టర్ వి. వింద్యా వాసీనీ దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. బహుజన…
తెర వెనుక రాజకీయాలు వద్దు పార్టీలు కతీతంగా కలిసి పోరాటం చేద్దాం స్వార్థ ప్రయోజనాలను విడనాడండి మండల ప్రజల మనోభావాలను దెబ్బ తీయకండి. పత్రికా సమావేశంలో వైసిపి నేతలు డిమాండ్ జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ…
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద మరియు వన భోజనాలునిర్వహించే పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి…
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రెడ్క్రాస్ యోగా సెంటర్లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్. లలిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్…
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడప పట్టణం డిఎస్ ఆర్ పారడైస్ కళ్యాణ మండపం లో APSPDCL Rtd.S.E. నల్ల బోతులశ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన పూర్వ విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నాగార్జున…
జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 2 తర్లుపాడు మండలంలో హిందూ స్మశాన వాటిక మరియు నాయుడుపల్లి కాలనీ వద్ద ఉన్న స్మశాన వాటికలలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ తర్లుపాడు మండల జనసేన పార్టీ కార్యకర్తలు మార్కాపురం సబ్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల కుటుంబాలలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ అన్నారుశనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా…