ఏప్రిల్ 4,2026 జనం న్యూస్ ఏప్రిల్ 30 లోపు అస్తి పన్ను చెల్లించి 5% రాయితీ కల్పించబడుతుంది. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్నులు చెల్లించి పట్టనాబివృద్ధికి సహకరించగలరు.ఇట్లు, మున్సిపల్ కమిషనర్ మున్సిపాలీటి, జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 4. 04. 2026 జహీరాబాద్, ఏప్రిల్ 3:(ఆంధ్రజ్యోతి) జహీరాబాద్ పట్టణంలోని 15, 16, 17 వార్డులలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్…
జనం న్యూస్ : 4 ఏప్రిల్ శనివారం;సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో శనివారం రోజున…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 4. 04. 2026 మొగుడంపల్లి మండలం ఖాంజమల్ పూర్ (భవానమ్మ పల్లిలో) శ్రీ భవాని మాతా ఉత్సవాల సంద ర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ…
జనం న్యూస్, ఏప్రిల్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అఖిలేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మీడియా వర్గాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. చూసినప్పుడు, ఒక మీడియా సంస్థను స్థిరంగా అభివృద్ధి…
జనం న్యూస్ మాకు అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి: మృతి చెందితే వారం రోజుల్లో మరిచిపోయే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన భార్య జ్ఞాపకాలతో ఏదో చేయాలనే తపన. పేదలకు సేవలు అందించాలనే ఆలోచన ఆయనకు…
జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మమిడి రవి మంత్రాల నేపథ్యంలో నైటు మొత్తం టోటల్ గా జనాలను భయపడే బాధలు చేస్తున్న వారిని పట్టించుకోని పోలీసులు దీని కఠిన చర్య తీసుకోవాలని జనాలు ఆరోపణ నేను చేస్తే…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నూతనంగా ఎన్నిక కాబడిన నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ,షేక్ మహమ్మద్ అలీ ని మరియు ప్రధాన కార్యదర్శి నాయ నపల్లి అనుదీప్ జయసింహ ని మైనార్టీ నాయకులు షేక్ నవాబ్ జాన్ ఆధ్వర్యంలో…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచా యతీ అరవపల్లి ప్లే గ్రౌండ్ వద్ద సీతారాము లదేవస్థానంనందు శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు సరస రవికుమార్ శర్మ కళ్యాణ మహోత్సవాన్ని…
నేను మీకు అండగా ఉన్నాను” అని భరోసాఇచ్చే నాయకుడు జనం న్యూస్, ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలు బాధిత కుటుంబాలనుపరామర్శించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నర్సయ్య అనారోగ్యంతో…