• January 24, 2025
  • 163 views
తడ్కల్ లో రస భాసగా సాగిన ప్రజా పాలన గ్రామసభ

ప్రజా పాలన గ్రామసభలో ఇరు పార్టీల లీడర్ల నువ్వా నేనా జనం న్యూస్,జనవరి 24,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ ప్రత్యేక…

  • January 24, 2025
  • 130 views
సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం…

  • January 24, 2025
  • 106 views
చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత కోడిగుడ్డు అమర్నాథ్ కు లేదు- కొణతాల వెంకటరావు

జనం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- చంద్రబాబు నాయుడు పబ్లిక్ సిటీ కోసమే దావోస్ వెళ్లారని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చారని కోడుగుడ్డు మంత్రి కి రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా వస్తున్న విషయాన్ని కళ్ళున్న మాజీ పరిశ్రమల…

  • January 24, 2025
  • 123 views
పూడిమడకలో చెత్త తొలగింపు

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక పంచాయతీలో ఉన్న శివారు ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్తను తొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నుండి పేరుకుపోయినచెత్తచెదారాన్ని జేసీబీ సహాయంతోబయటకు తీసి చెత్తను టాక్టర్లతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారని గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని…

  • January 24, 2025
  • 98 views
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద అనధికారిక రిసార్ట్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- బాపట్ల జిల్లా సూర్యలంక దగ్గర మత్యకారుల నివాస ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా రిసార్ట్స్ నిర్వహిస్తూ ఆసాంఘిక కార్యకలాపాలకు…

  • January 24, 2025
  • 94 views
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య?

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా ఖమ్మం జిల్లాఅవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో…

  • January 24, 2025
  • 97 views
గురుమూర్తి కేసులో సంచలన విషయాలు

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను చంపి కుకర్‌లో ఉడకపెట్టిన భర్త.పండుగ తర్వాత ఇంట్లోకి పిల్లలు రాగానే దారుణమైన వాసన వచ్చిందని పోలీసులకు…

  • January 24, 2025
  • 122 views
రోగులకు పండ్లు పంపిణీ చేసిన అధికారులు

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోతు సునీల్ ఆధ్వర్యంలో బీసీ ఐ హెచ్ అండ్ ఎం మేనేజర్ ఇన్నారెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ…

  • January 24, 2025
  • 84 views
ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని గోవిందాపూరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ముప్పు చంద్ర శేఖర్ ను విధుల నుండి తొలగించాలని గ్రామస్తులు ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోవిందాపురం గ్రామస్తుడు దుగ్యాల…

  • January 24, 2025
  • 92 views
40 లీటర్ల నాటు సారా స్వాధీనం

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలో ఎక్ష్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 500 లీటర్ల చెక్కర పానకాన్ని ద్వసం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com