• December 26, 2025
  • 65 views
వాజ్ పేయి చేసిన సేవలు చిరస్మరణీయం ఇళ్ల సత్యనారాయణ

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో బీజేపీ పూర్వపు పార్లమెంట్ కన్వీనర్ మండల ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, సమక్షంలో ఈ కార్యక్రమం డి శ్రీనివాస్ అధ్యక్షతన విష్ణు ఆలయంలో అటల్ బిహారి…

  • December 26, 2025
  • 59 views
జహీరాబాద్ నియోజకవర్గంలో జర్నలిస్టు వీరేశం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైనరోత్తంను

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 మర్యాదపూర్వకంగా కలసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ సహనం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు…

  • December 26, 2025
  • 69 views
.ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుక.

జనం న్యూస్ 26డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :యేసుక్రీస్తు జననం పురస్కరించుకొని జైనూర్ మండల కేంద్రం లోని ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ని ఆత్మీయులు అందంగా అలంకరించి,చర్చ్ పైన స్టార్స్ ధరింంప చేసి,భక్తులు చిన్న,పెద్దల తో…

  • December 26, 2025
  • 60 views
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు…

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఆర్వి నాయుడు అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని వారికి…

  • December 26, 2025
  • 61 views
స్వర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర చేసి వచ్చిన వినయ్ గురు స్వామి బృందానికి తాండూర్ పట్టణంలో ఘన స్వాగతం

బిచ్కుంద డిసెంబర్ 26 జనం న్యూస్ గురువారము ఉదయం తాండూర్ పట్టణంలో స్వర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర చేసి వచ్చిన బృందానికి వినయ్ గురుస్వామికి శ్రీ రేణుక మాత స్వామికి రాహుల్ స్వామికి కప్ప గణేష్ గురు స్వామికి శ్రీ…

  • December 26, 2025
  • 53 views
నెలరోజుల పాటు మనోవేధనకు గురయ్యాం: మంత్రి సంధ్యారాణి

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తన కుటుంబ సభ్యులు, అనధికార పీఏ సతీష్పై చేసిన ఆరోపణలు తప్పు అని పోలీసులే తేల్చారని మంత్రి సంధ్యారాణి పేర్నొన్నారు. బుధవారం సాలూరులో ఆమె మాట్లాడారు. రాజకీయంగా తనను…

  • December 26, 2025
  • 55 views
విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు: ముఖ్య అతిథిగా మజ్జి శ్రీనివాసరావు…

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయనగరం నగరంలోని ప్రముఖ ఎస్.ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా…

  • December 26, 2025
  • 51 views
రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్’ రాజ్యాంగం: ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిప్పులు

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎం ఎల్ సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వై సీ పీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి…

  • December 26, 2025
  • 57 views
సైబరు మోసాలు, డిజిటల్ అరెస్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సైబరు మోసాలు పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ…

  • December 24, 2025
  • 64 views
సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను…