ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితా లొ రాజకీయ జోక్యం
తక్షణమే విచారణ జరపాలి. సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర డిమాండ్. జనం న్యూస్,జూన్25,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో భాగంగా జులూరుపాడు మండలంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితా లో…
గంజాయి మత్తులో యువత చిత్తు చేసుకోవద్దు -ఏఎస్సై లక్ష్మణ్ నాయక్
జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము: అంతర్జాతీయ మారక ద్రవ్యల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం భాగంగా ఈ నెల 20నుండి 26వరకు యాంటీ -డ్రగ్ అవగాహనా వారోత్సవాలభాగంగా భీంగల్ ప్రాజెక్టు పరిధిలో గల ఏర్గట్ల…
యాంటీ డ్రగ్స్ మండల స్థాయి వ్యాస రచన పోటీలు
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో యాంటీ డ్రగ్స్ వారోత్సవాల లో బాగంగా డ్రగ్స్ రహిత సమాజం విద్యార్థుల పాత్ర పై వ్యాస రచన…
డాక్టరేట్ అవార్డు అందుకున్న తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ , రావికంటి చంద్రశేఖర్, సామాజిక సేవలు…
సాగర్ సందర్శించిన పలువురు ప్రముఖులు
జనం న్యూస్ – జూన్,25:- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – అంతర్జాతీయ పర్యాటకేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి (సంఘటన మంత్రి) చంద్రశేఖర్ తివారి, బి జె పి…
గురువులను సన్మానించిన విద్యార్థి రామకృష్ణ
మంచి విద్యను అందించి పదవతరగతి ఉత్తీర్ణతకు కారకులు ఇలాంటి ఆనవాయితీ విద్యార్థి రామకృష్ణకే దక్కిందన్న గురువులు సాదించాలనే కృషి పట్టుదల ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) విద్యా…
బీరు పూర్ మండలం లో కళ్యాణ లక్ష్మీ సిఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జనం న్యూస్ జూన్ 25 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని రైతు వేదిక లో మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 లక్షల రూపాయలను, 50మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన…
ఆల్ ఇండియా బంజారా సేవ సంఘము సిరికొండ మండల నూతన కమిటీ..!
జనంన్యూస్.25. సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్,25: నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్ లో సిరికొండ మండలం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం నిజాంబాద్ రూరల్…
సిద్దిపేట: 12 గ్రామాల రైతులతో ఇరిగేషన్ అధికారాలతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం
(జనం న్యూస్ చంటి జూన్ 25) సిద్దిపేట జిల్లా:తేదీ: 25.06.2025 మల్లన్నసాగర్ ప్రాజెక్టు 12వ ప్యాకేజ్ పనులపై ఇరిగేషన్ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష – నష్టపోయిన 12 గ్రామాల రైతులతో ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం…
వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుదవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు, ఈ…