• March 31, 2025
  • 37 views
జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్ పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం అందోల్ జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 31-3-2025 సోమవారం బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదినాన్ని పునస్కరించుకొని, రంజాన్ కిట్ల పంపిణీ చేయడం…

  • March 31, 2025
  • 19 views
డొక్కా సీతమ్మ మజ్జిగ భక్తులకు పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 31 (గొలుగొండ మండలం రిపోర్టర్ పొట్ల రాజా): జనసేన పార్టీ కూటమి నాయకుల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం లింగంపేట నూకలమ్మ తల్లి గుడి వద్ద భక్తులకు డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారం…

  • March 31, 2025
  • 26 views
పంచాయతీ కార్మికులకు ఉగాది, రంజాన్ పురస్కరించుకొని నగదు పంపిణీ చేస్తున్న ఆల్విన్ బాలాజీ రావు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆల్విన్ బాలాజీ రావు స్వర్గీయ ధర్మపత్ని జ్ఞాపకార్థం, ఈరోజు ఉదయం 10: 30 గంటలకు అరవపల్లె లైబ్రరీ నందు, నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 17 మందికి ఉగాది, రంజాన్…

  • March 31, 2025
  • 25 views
కవి కొమరవెల్లి నరసింహులకుతెలుగు వెలుగు సాహిత్య ఉగాది పురస్కారం

జనం న్యూస్; 31 సోమవారం మార్చి: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;అవార్డుల రారాజు సిద్దిపేట పురిటి గడ్డ ఎంతోమంది సాహిత్య వేత్తలు జన్మించిన పురిటి గడ్డ మన సిద్దిపేట ఎన్నో సాహిత్య సంస్థలు వెలిసిన తెలుగు భాషకు నిత్య సేవ చేస్తూ భాష…

  • March 31, 2025
  • 22 views
గంజాయి కేసులో వ్యక్తి అరెస్టు

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామానికి చెందిన గాబు దుర్గారావు(38) గంజాయి కేసులో ముద్దాయిగా గుర్తించి 1బౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.అతన్ని కోగ్టులో ఆదివారం హాజరుపర్చగా 14…

  • March 31, 2025
  • 21 views
రంజాన్ ముబారక్’ క్యాన్వాస్ చిత్రం ఆవిష్కరణ

రుస్తుం, అంతర్జాతీయ చిత్రకారులు జనం న్యూస్ ;31 మార్చ్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :తెలంగాణ అస్తిత్వం: రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరి సిద్దిపేట లో నేడు ఆదివారం “నూరే ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్ చిత్రాన్ని…

  • March 31, 2025
  • 25 views
విశ్రాంత జిల్లా జడ్జి మృతి

జనం న్యూస్ మార్చి 31 కాట్రేనికోన : కాట్రేనికోనలోని రామస్వామి తోటకు చెందిన విశ్రాంత జిల్లా న్యాయమూర్తి నల్ల రాజా ప్రసాద్ బాబా 70. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం…

  • March 31, 2025
  • 20 views
నేషనల్ (జాతీయ) సెమినార్ లో గడ్డం బాలకిషన్ కు ఘనంగా సన్మానo.

జనం న్యూస్ ;31 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో రెండు రోజుల నేషనల్ సెమినార్ లకు కళాశాల ప్రిన్సిపాల్ చైర్ పర్సన్ డాక్టర్ జి. సునీతగారి ఆధ్వర్యంలో, సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం రీజినల్…

  • March 31, 2025
  • 23 views
ఎం.ఎల్.హెచ్.పి. లచే ఎండ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నివారణపై గ్రామాలలో అవగాహన కార్య్రమాలు.

జనం న్యూస్, ఏప్రిల్ 1, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి ఆదేశాలతో, జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలలో పనిచేయుచున్న ఎం.ఎల్.హెచ్.పి. లు…

  • March 31, 2025
  • 26 views
మన్ కీ బాత్ గొప్ప కార్యక్రమం

ఎర్రబెల్లి సంపత్ రావుబిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు.. జనం న్యూస్ // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మన్ కి బాత్ గొప్ప కార్యక్రమం అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com