ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి
జనం న్యూస్ మే 21 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ…
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి
జనం న్యూస్ మే 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ…
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి
జనం న్యూస్ మే 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ కో-ఆపరేటివ్…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్…
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఇబ్రహీంపట్నం మాజీ జడ్పిటిసి కాంగ్రెస్ నాయకురాలు జంగిలి సునీత
(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మే 21, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ జడ్పిటిసి సభ్యులు జంగిలి సునీత దేవి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజా ప్రభుత్వ…
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
జనం న్యూస్ 22మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇంటర్నెట్సేవతీసుకొచ్చినమహాను భావుడు రాజీవ్…
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు
ఏపీ ఈ ఏ పీ సెట్ జనం న్యూస్ మే 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలో కాట్రేనికోన మండలం చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్…
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు…
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
సబ్ జూనియర్ నెట్ బాల్ బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్టుకు రెండవ స్థానం జనం న్యూస్ – మే 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- జనగామ జిల్లా బతుకమ్మ కుంట స్టేడియంలో ఈనెల 15, 16, 17, 18…
దొమ్మట గ్రామంలో అకాల వర్షంతో అన్నదాతల అయోమయం
(జనం న్యూస్ చంటి మే 21) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఈరోజు వర్షం వర్షం కురవడంతో అన్నదాతలు అయోమయం అవుతున్నారు. చేతికొచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామన్న సమయంలో ఒకేసారి వర్షం రావడంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పడగండ్ల…