• November 2, 2025
  • 99 views
అమరులైన పోలీసులకు చిత్ర నివాళి

జనం న్యూస్, నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: దేశ శాంతి భద్రతలో భాగంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, రౌడీలు,…

  • November 2, 2025
  • 109 views
మహనీయుల త్యాగాన్ని ప్రచారం చేయాలి

జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మంత్రి టీజీ భరత్.. పొట్టి శ్రీరాములుకు నివాళి సత్యనారాయణ, డా. మాదన్న, ఫకృన్నిసాబేగం, డాక్టర్ వి. వింద్యా వాసీనీ దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. బహుజన…

  • November 2, 2025
  • 79 views
మన్యం జిల్లా వద్దు, విజయనగరం జిల్లా ముద్దు

తెర వెనుక రాజకీయాలు వద్దు పార్టీలు కతీతంగా కలిసి పోరాటం చేద్దాం స్వార్థ ప్రయోజనాలను విడనాడండి మండల ప్రజల మనోభావాలను దెబ్బ తీయకండి. పత్రికా సమావేశంలో వైసిపి నేతలు డిమాండ్ జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ…

  • November 2, 2025
  • 106 views
ఆలయవాల వద్ద భక్తులు జాగ్రత్తలు పాటించాలి

విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద మరియు వన భోజనాలునిర్వహించే పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి…

  • November 2, 2025
  • 67 views
రెడ్‌ క్రాస్‌ యోగా కేంద్రంలో అవగాహన

జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రెడ్‌క్రాస్‌ యోగా సెంటర్‌లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. లలిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్‌…

  • November 2, 2025
  • 65 views
పింఛన్ల పంపిణీ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్‌

జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ రాం సుందర్‌ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే…

  • November 2, 2025
  • 71 views
కడప లోవివాహానికి హాజరైన మేడ విజయ భాస్కర్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడప పట్టణం డిఎస్ ఆర్ పారడైస్ కళ్యాణ మండపం లో APSPDCL Rtd.S.E. నల్ల బోతులశ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన పూర్వ విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నాగార్జున…

  • November 2, 2025
  • 72 views
తర్లుపాడు స్మశాన వాటికలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి: జనసేన నాయకుల వినతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 2 తర్లుపాడు మండలంలో హిందూ స్మశాన వాటిక మరియు నాయుడుపల్లి కాలనీ వద్ద ఉన్న స్మశాన వాటికలలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ తర్లుపాడు మండల జనసేన పార్టీ కార్యకర్తలు మార్కాపురం సబ్…

  • November 2, 2025
  • 70 views
పెన్షనర్లకుటుంబాలలో ఆనందం చూడడమే చంద్రబాబు లక్ష్యం :టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల కుటుంబాలలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ అన్నారుశనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా…

  • November 2, 2025
  • 71 views
జిల్లా కేంద్రంలో టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్..!

జనంన్యూస్. 02.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకి…