జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలవేసి నివాళులర్పించిన కెవిపిఎస్ జోగులాంబ గద్వాల జిల్లాఅధ్యక్షుడుఏపరంజ్యోతి ఆయనమాట్లాడుతూ…
జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఏపీలో మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దివ్యాంగులకు కూడా…
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఈరోజు 06.12.2025 వ తేదీన ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం కమిని(గురజాపులంక) గ్రామంలో గల బూత్ నెంబర్ 1 ను వీక్ బూత్ ఇంచార్జ్…
జనం న్యూస్ డిసెంబర్ 6 మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేటలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు మెంబర్ అభ్యర్థిగా బండి గణేష్ బరిలో నిలవడం జరిగింది ఒకటో వార్డులో ఉన్న ప్రజలు తనని ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఘంటసాల స్మారక పురస్కారం అందుకునేందుకు విజయనగరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి శుక్రవారం సాయంత్రం తన డ్రమ్స్ శబ్దాలతో మత్తెక్కించారు. వేదికపై డ్రమ్స్ వాయిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.…
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనతో పాటు పలు గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రధాన రోడ్లపై ఆవులు, ఆంబోతులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వీటి బారిన…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి చెందిన గ్రామ స్థాయి నాయకులు, కార్య కర్తలు శుక్రవారం కొమ్మినేని శివరావు ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నిన్న భీమిలి నియోజకవర్గం, తగరపువలస మూడు కోవెల దరి అనీల్ నీరుకొండ పోవు రహదారి వద్ద భీమిలి 2 వ వార్డు అధ్యక్షులు చిల్ల భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు స్వాములు అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఘంటసాల స్మారక పురస్కారం అందుకునేందుకు విజయనగరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి శుక్రవారం సాయంత్రం తన డ్రమ్స్ శబ్దాలతో మత్తెక్కించారు. వేదికపై డ్రమ్స్ వాయిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.…