• September 24, 2025
  • 85 views
ముమ్మరంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు.

ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం నారాయణపురం గ్రామస్తులు. జనం న్యూస్ సెప్టెంబర్ 24 నడిగూడెం నడిగూడెం మండల నారాయణపురం గ్రామంలో నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగ…

  • September 24, 2025
  • 79 views
పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు ఎంపిక – మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకం ద్వారా మెగా డీఎస్సీ నిర్వహించి 16,467 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన…

  • September 24, 2025
  • 82 views
గిరిజన,పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు.

వైద్యం,మందులపై అర్షణీయమైన తగ్గింపు ధరలు జూలూరుపాడు,జనం న్యూస్, సెప్టెంబర్24: అకాల వర్షాల కారణంగా జూలూరుపాడు మండలంలో విష జ్వరాలు ఎక్కుగా పెరుగుతున్నాయి పూర్తిగా మండలం గిరిజన ప్రాంతం మరియు కూలీలపై,వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అకాల వర్షాల వల్ల గిరిజన ప్రాంత ప్రజలు,పేద…

  • September 24, 2025
  • 73 views
జిల్లా డి, పి, ఓ,కి వినతి పత్రం అందజేసిన

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిసేడ్ కార్తీక్ ఆధ్వర్యంలో,జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.జమ్మిచేడు…

  • September 24, 2025
  • 71 views
మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం :- గద్వాల,ఆత్మకూరు వయా కొత్తపల్లి,జూరాల మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మించుట గురించి…ఆర్య:- మేము అనగా కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు,…

  • September 24, 2025
  • 115 views
అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ కొత్తమ్మ తల్లి శతాభ్ది ఉత్సవాలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికినఅధికారులు, అర్చకులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంకొత్తమ్మ తల్లి ఉత్సవాలు మూడురోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి…

  • September 24, 2025
  • 80 views
నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన

జనం న్యూస్ సెప్టెంబర్ 24 పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం…

  • September 24, 2025
  • 76 views
.శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత..

జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే…

  • September 24, 2025
  • 69 views
పరామర్శించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి

జనం న్యూస్( రిపోర్టర్ ఓడేటి.రాజేందర్ )సెప్టెంబర్ 24 : మీనాజిపేట గ్రామంలో ఇటీవల మరణించిన గంగినవేని పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి 25 కేజీల. రైస్ బ్యాగ్ అందజేసిన మహాముత్తారం. మండల. పిఎసిఎస్ వైస్…

  • September 24, 2025
  • 82 views
పోలే మహేందర్ మృతి బాధాకరం దేవేరకొండ ఎమ్మెల్యే బాలునాయక్

గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామానికి చెందిన పోలే మహేందర్ hmws మెట్రో వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూ ఉమ్నడి మండలం ఎం ఆర్ పి ఎస్ ఆధ్యక్షుడు గా చేస్తూ గుండె పోటు వచ్చి మృతి చెందాడు. ఇతనికి…