• January 17, 2025
  • 138 views
రామయ్య స్వామి వారి కి రక్షణ కరువు…!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 17 (జనం న్యూస్):- * కేబుల్ వైరు దొంగిలించిన దొంగలు… * బిక్కుబిక్కుమంటున్న ఆటోనగర్ చిరు వ్యాపారులు… * ఒక్కొక్కరిగా మార్కాపురం చేరుకుంటున్న ఆటోనగర్ వ్యాపారులు…. * లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇంటికి…

  • January 17, 2025
  • 149 views
పదునైన ఆయుధం తో దాడి – తలకు తీవ్ర గాయాలు..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 17 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం దేవనగరం గ్రామంలో రూ.50 నగదు చెల్లింపు విషయంలో కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన శ్రీకాంత్ పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.…

  • January 17, 2025
  • 142 views
మెరైన్ పోలీసు స్టేషన్ లో సిబ్బంది కొరత!

తీర ప్రాంత పరిరక్షణ సాధ్యమేనా? ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 17 (జనం న్యూస్):- సింగరాయకొండ: రాష్ట్రం లో తీర ప్రాంత విస్తీర్ణం అత్యధిక శాతం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు…

  • January 17, 2025
  • 99 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తడకమళ్ళ సుధాకర్ మృతి చెందగా శుక్రవారంనాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సుధాకర్ భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పమర్శించి వారికి ఐదు వేల…

  • January 17, 2025
  • 110 views
ప్రభుత్వ పథకాలపై సమన్వయసమావేశం లో హాజరైన జిల్లా ఇన్చార్జి, జిల్లా మంత్రివర్యులు ఉమ్మడి ఎమ్మెల్యేలు

జనం న్యూస్ 17 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…

  • January 17, 2025
  • 103 views
నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు

జనం న్యూస్ 17 జనవరి 2025. విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,,ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య,,హైదరాబాద్ – సంచలనం రేపిన పుప్పాలగూడ జంట…

Social Media Auto Publish Powered By : XYZScripts.com