నిజాయితీ చాటుకున్న బైక్ మెకానిక్
అచ్యుతాపురం(జనం న్యూస్): మండల కేంద్రంలో దొరికిన బ్యాగును జంగలూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రాజు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆ బ్యాగును పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్ కి అప్పగించాడు. బ్యాగు కోసం విచారణ జరపగా అప్పికొండ…
రైతు ఉత్పత్తి సంఘాలదే భవిష్యత్తు.
జనం న్యూస్ 18.జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని భవిష్యత్తులో రైతుల స్థితిగతులను తీర్చిదిద్దటంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ…
పరమశించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ జనవరి 18 శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు దుర్నాల బాబురావు గారి తండ్రి ఆరేపల్లి మాజీ ఉపసర్పంచ్ దుర్నాల రాజు తాతగారైన దుర్నాల దారయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న *భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ…
బీర్పూర్ మండలం లో పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 18 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఇటీవల విడుదల అయిన 1 టీఎంసీ నీటి ప్రవాహాన్ని రేకులపల్లి గోదావరి వద్ద పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఈ నీటితో పాటు కడెం నీరు కింది సాగు నీరు…
ఎన్టీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు…
తడ్కల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో లబ్ధిదారులకు ( పిఎంజెజెబివై ) చెక్కులను అందించిన బ్యాంక్ మేనేజర్ కె మహేందర్
జనం న్యూస్,జనవరి 18,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ…
గెడ్డం ఉమ ట్వీట్కు లోకేశ్ రిప్లై
జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ జగన్ అభిమాని గెడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్కు రూ.10 లక్షలు…
ఎవరెన్ని కుట్రలు చేసినా..ఢిల్లీ పీఠం మాదే.
జనం న్యూస్ 18 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా —–కాంగ్రెస్ కు మరోసారి గుణపాఠం ఖాయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపి అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హైదరాబాద్ లోని…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ||
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.…
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి*
జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు…