• January 27, 2025
  • 119 views
విజన్ ఇండ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ సందర్శించిన వికలాంగుల సంఘం అధ్యక్షులు గగనం వెంకటస్వామి

జనం న్యూస్/జనవరి 27/హయత్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా:-మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెన్నాపురం చౌరస్తా వద్ద గల విజన్ ఇండ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది…

  • January 27, 2025
  • 97 views
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిటికెన ముసలయ్య అసైన్మెంట్ పంటపొలన్ని ధ్వంసం చేసిన దుండగులు

నిమ్మకు నీరెత్తిన అధికారులు పోలీసు యంత్రం జనం న్యూస్ 28 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణ రెవెన్యూ పరిధిలో గల శ్రీనివాస నగర్ కాలనీ మొరేడు వాగు ఒడ్డున గల శ్రీమతి చిటకన కనకమ్మ పేరున పన్నులు వగైరా చెల్లిస్తున్న…

  • January 27, 2025
  • 108 views
ప్రకృతి వ్యవసాయమే శిరోధార్యం

జనం న్యూస్ జనవరి 27 టీ. సుండుపల్లి మండలం,అన్నమయ్య జిల్లా;(రిపోర్టర్:జి. ప్రవీణ్ కుమార్): టీ.సుండుపల్లి మార్కెట్ నందు, ప్రకృతి వ్యవసాయసిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన కూరగాయలను, ఆకుకూరలను స్టాల్ పెట్టి, ప్రజలకు ప్రకృతి వ్యవసాయం గురించి పి.ఆంజనేయులు సి…

  • January 27, 2025
  • 103 views
సూర్య దినప్రతి క్యాలెండర్ ఆవిష్కరణవాంకిడి తహసీల్దార్

జనం న్యూస్ జనవరి 27 వాంకిడి మండలం కేంద్రంలో నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లటం లో సూర్య దినపత్రిక ముందుంటుందని వాంకిడి తాసిహల్దార్ రియాజ్ అలీ అన్నారు సోమవారం తాసిహాల్దార్ కార్యాలయంలో రియాజ్ అలీ పత్రికేయులతో సూర్య రిపోర్టార్…

  • January 27, 2025
  • 107 views
గంగపూర్ శ్రీ బాలాజి వెంకటేశ్వర స్వామి దేవస్థానం జాతర పోస్టర్ విడుదల

జనం న్యూస్ జనవరి 28 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని పవిత్రమైన పురాతన శ్రీ బాలాజి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే వార్షిక జాతర వచ్చే నెల ఫిబ్రవరి…

  • January 27, 2025
  • 86 views
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి

శంకరపట్నం మండలం జనం న్యూస్ 37 కొత్తగట్టు శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో హుజరాబాద్ మండలం మందాడిపల్లి గ్రామానికి చెందిన మాందాడి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.మొలంగూర్ ఎక్స్ రోడ్ నర్సరీ నుండి కూరగాయల…

  • January 27, 2025
  • 82 views
వాసవి విద్యానికేతన్ అధ్వర్యంలో విద్యార్థులకు మొట్వి కేషన్…..

జుక్కల్ జనవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని సోమవారం రోజున మైథిలి మంగళ కార్యాలయంలో శ్రీ వాసవి విద్యానికేతన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని…

  • January 27, 2025
  • 89 views
ఊర చెరువును పరిశీలన చేసిన అధికారులు

జనం న్యూస్ 27 జనవరి (భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)= భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున ఊర చెరువు ( దొరచెరువు) అభివృద్ధి కోసం ఆరు తారీకు ఒకటవ నెల అర్జీ సమర్పించి ఫిర్యాదుల విభాగంలో ప్రజావాణిలో…

  • January 27, 2025
  • 81 views
అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కోట్రా గోవర్ధన్ జనం న్యూస్ అడవిదేవులపల్లి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు అందజేయాలని,అధికార పార్టీ నేతలకు కాకుండా అర్హులైన నిరుపేదలకే అందేటట్టు…

  • January 27, 2025
  • 86 views
ఉత్తమ ఎంపిడిఓ జయరాం నాయక్ సన్మానించిన చౌడాపూర్ , నవాబుపేట ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ నవాబుపేట :- నవాపెట్ మండల ఉత్తమ ఎంపిడిఓ గా ఎన్నికైన జయరాం నాయక్ ఈ సోమవారం చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, నవాపెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com