• January 21, 2025
  • 47 views
తండ్రి జ్ఞాపకార్థంగా పశు వైద్యశాలకు ఫ్రిడ్జ్ బహుమతి ప్రధానం చేసిన కుమారు

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)హత్నూర మండలం సిరిపుర గ్రామంలోని పశు వైద్యశాలో మందుల నిలువల కోసం ఉపయోగపడే విధంగా స్థానిక గ్రామస్తుడైన స్వర్గీయ గోపాల్ మల్లేష్ యాదవ్. జ్ఞాపకార్ధంగా వారి కుమారులు మహేష్…

  • January 21, 2025
  • 47 views
నూతన వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కు వినతి పత్రం అందజేసిన రైతులు

జనం న్యూస్ జనవరి 21 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామాన్ని ప్రత్యేక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేయాలని తుంగూరు గ్రామ రైతులంతా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని స్పెషల్ ఆఫీసర్ దేవప్రసాద్ కి…

  • January 21, 2025
  • 49 views
సమాచార హక్కు రక్షణ చట్టం ఆసిఫాబాద్ మండల కమిటీ నియామకం

జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోసమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆసిఫాబాద్ మండల కేంద్రం లో నియోజక వర్గ అధ్యక్షులు జాడి రవిదాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…

  • January 21, 2025
  • 42 views
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-2026. విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ…

  • January 21, 2025
  • 62 views
జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు,…

  • January 21, 2025
  • 40 views
రాష్ట మహాసభల వాల్ పోస్టర్లు విడుదల

మహాసభలను జయప్రదం చేయండి, జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో సీపీఎం నాయకులు మంగళవారం ఈ నెల 25 నుండి 28 వరకు సీపీఎం పార్టీ రాష్ట 4వ…

  • January 21, 2025
  • 65 views
ప్రముఖ పారిశ్రామికవేత్త, వితరణశీలి స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆప్త మిత్రులు సాదినేని చౌదరయ్య ఈరోజు వారి సతీమణి తులసమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె విద్యా మిత్ర మండలి సభ్యురాలు పంగులూరు ధనలక్ష్మి (W/o…

  • January 21, 2025
  • 54 views
జిల్లా శ్రామినర్ బుద్ద దీక్ష శిబీర్నీ విజయవంతం చేయండి

జనం న్యూస్ జనవరి 21ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో నీ జేత్వాన్ విద్ద విహార్ లో మార్చి 1 నుండి 10 వరకు నిర్వహించే జిల్లా స్థాయి శ్రామినర్ బుద్ద దీక్ష శిబిరాన్ని జిల్లా ప్రజలు స్వేచ్చందంగా పెద్ద…

  • January 21, 2025
  • 44 views
భూస్వాముల, దౌర్జన్యం

మాలి పటేండ్ల, మాయాజాలం. జనం న్యూస్, తేది 22 జనవరి,కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజక వర్గం ప్రతినిధి, చింతలగట్టు, నర్సిములు )సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములోని గ్రామ ప్రజలందరికీ ప్రధాన…

  • January 21, 2025
  • 46 views
అజ్జమర్రి లో రసవత్తరంగా గ్రామసభ..

ఇందిరమ్మ కమిటీ పేర్ల తప్పు పట్టిన గ్రామ ప్రజలు…భూమి ఉన్న వారిని భూమిలేని లబ్ధిదారులుగా గుర్తింపు జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఅజ్జమరి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడుఇందిరమ్మ ఇంటి సర్వేలో భాగంగా గ్రామంలోని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com